రాజమహేంద్రవరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన దేవిచౌక్ రహదారులు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని కొట్టిమిట్డాతున్నాయి. సాధారణంగా రాజమహేంద్రవరంలో దేవిచౌక్, గోకవరం బస్టాండ్ సెంటర్, ఆజాద్ చౌక్, అప్సర సెంటర్, డీలక్స్ సెంటర్, కోటిపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్, తాడితోట, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, దానవాయిపేట పాత సిటీ హాస్పిటల్ సెంటర్, వై-జంక్షన్, క్వారీ సెంటర్, సీతంపేట వాటర్ ట్యాంక్ల సెంటర్ల నిత్యం రద్దీగా ఉంటాయి. ట్రాఫిక్ కాస్త అధికంగా ఉంటుంది.
అంతర్వేది, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి-నర్సాపురం వశిష్ట గోదావరి రేవు మధ్యలో ప్రయాణికులతో వెళ్తు న్న పంటు ఆదివారం అరగంటసేపు నిలిచిపోయింది. పంటుకు ఉన్న ఎక్సలేటర్ వైరు తెగి ప్రయాణికులు వాహనాలతో ఆగిపోవడం
గొల్లప్రోలు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలులో హిందూ సంఘాల ఆందోళన, అదే సమయంలో చర్చిల వద్దకు వెళ్లేందుకు క్రైస్తవులు
దివాన్చెవురు, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో సోమ, మంగళవారాల్లో భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం అనే అంశంపై జాతీయ కార్యశాలను నిర్వహిస్తున్నట్టు వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఆదివారం విలేకర్లతో వీసీ మాట్లాడుతూ భారతీయ భాషా సమితి, న్యూఢిల్లీలోని విద్యామంత్రిత్వశాఖ సహకారంతో ఈ కార్యశాలను నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం ముఖ్యఅతిథిగా
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబు తన వ్యాపారాలు ఎందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కార్యాలయాన్ని, జగన్ భారతి సిమెంట్స్ను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని సూచించారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బోధించేటట్టు ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మండలంలోని 53 ప్రభుత్వ పాఠశాల ల్లో శుక్రవారం మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యా యుల సమావేశం(పీటీఎం) జరిగింది. ఈ సంద ర్భంగా గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
వియాన ప్రయాణికులకు ఇబ్బం దులు తప్పడంలేదు. విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండడంతో ఎయి ర్పోర్ట్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.
2027 గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించ ను న్నారు.
బడి వాతావరణం మారిపోయింది.. మామిడి తోరాణాలు..స్వాగతం బోర్డులతో నిండిపోయాయి..పూలదండలతో అలంక రిం చుకొన్న బడులు తల్లిదండ్రులు, ప్రముఖులకు స్వాగతం పలికాయి.
తుని రూరల్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తునిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వస్త్రాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సౌత్ ఇండియా 36వ షోరూంను తునిలో ప్రారంభించింది. సినీ నటి ఐశ్వర్య రాజేష్, రేవంత్ (సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు) షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఐశ్వర్య రాజేష్, రేవంత్ షోరూంలో అ