Home » Andhra Pradesh » Guntur
Mark Shankar: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ లక్ష్యంగా సోషల్ మీడియలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని గుంటూరు జిల్లా పోలీసులు గుర్తించారు. అతడు కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు.
వైసీపీ నేతలంతా ఒకదాని వెంట మరొకటిగా సమస్యలను తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. ఇలాంటి విషయాల్లో కూటమి నేతలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల టెండర్ల అంశాలపైనా మంత్రులు పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదం తెలిపారు. ఎల్ వన్గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు క్యాబినెట్ అంగీకరించింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
Vadde Sobhanadriswara Rao: ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనా విధానంలో మార్పు రావాలని మాజీ ఎంపీ వడ్డే శోభానాద్రీశ్వరరావు అన్నారు. ఏ పని ఎప్పుడనే ప్రాధాన్యతలో మార్పు రావాలని చెప్పారు. చంద్రబాబు మళ్లీ పాత ధోరణిలోనే కొనసాగుతున్నారని, కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నారని వడ్డే శోభానాద్రీశ్వరరావు ఆరోపించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో లావణ్య, మస్తాన్ సాయిల కేసు వ్యవహారం సంచలనంగా మారింది. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్కు లావణ్య న్యాయవాది లేఖ రాయడంతో కలకలం రేగింది. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Narayana: గత జగన్ ప్రభుత్వం రాజధానిన అమరావతిని నిర్లక్ష్యం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. . రైతులకు తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు.
AP Cabinet meeting: మంత్రిమండలి సమావేశం మంగళవారం నాడు జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు తన కేబినెట్తో చర్చించనున్నారు. అనంతరం పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
రాజధాని అమరావతి సహా ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం జరిగే ఏపీ క్యాబినెట్ సమావేశంలో రాజధాని, సీఆర్డీయే, నూతన అసెంబ్లీ, హైకోర్ట్ భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
CM Chandrababu: . సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలను ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. స్వర్ణాంద్ర ప్రదేశ్ సాధన కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగు వారు ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు.