• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

Pinnelli Brothers: సుప్రీంకోర్టు ఆదేశాలు.. పిన్నెల్లి సోదరులు కీలక నిర్ణయం

Pinnelli Brothers: సుప్రీంకోర్టు ఆదేశాలు.. పిన్నెల్లి సోదరులు కీలక నిర్ణయం

జంట హత్యల కేసులో తప్పించుకు తిరుగుతున్న వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోవాలని వారు నిర్ణయించుకున్నారు.

Chandrababu Naidu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ.వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ.వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు

ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 23 జిల్లాల్లో ఇప్పటి వరకూ 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు.

CM Chandrababu: జగన్ హయాంలో ఏపీ‌ బ్రాండ్ దెబ్బతీశారు.. సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu: జగన్ హయాంలో ఏపీ‌ బ్రాండ్ దెబ్బతీశారు.. సీఎం చంద్రబాబు ఫైర్

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

CM Chandrababu: ఏపీ వృద్ధిరేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు.. అధికారులకు సీఎం  చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: ఏపీ వృద్ధిరేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వృద్ధిరేటు పెంపునకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

Viveka case: వివేకారెడ్డి హత్య కేసు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

Viveka case: వివేకారెడ్డి హత్య కేసు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

మాజీ మంత్రి వివేకా నందరెడ్డి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కూతురు సునీతారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ(బుధవారం) కీలక తీర్పు వెల్లడించనుంది.

Machavaram POCSO Case: బాలికపై అత్యాచారం కేసులో నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Machavaram POCSO Case: బాలికపై అత్యాచారం కేసులో నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

పల్నాడు జిల్లా మాచవరం పరిధిలో 2021లో ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తాజాగా తీర్పు వెలువడింది. నిందితునికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

CM Chandrababu: ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఎప్పుడంటే..?

CM Chandrababu: ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఎప్పుడంటే..?

కేబినెట్ మంత్రులు, కార్యదర్శులతోపాటు సచివాలయంలోని వివిధ విభాగాల అధిపతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. వెలగపూడి సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ఈ సమావేశం జరగనుంది.

CM Chandrababu: రెవెన్యూ సేవలు మరింత సులభతరం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: రెవెన్యూ సేవలు మరింత సులభతరం: సీఎం చంద్రబాబు

జాయింట్ కలెక్టర్లు లేని జిల్లాలకు వెంటనే వారిని నియమించాలని సీఎం ఆదేశించారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. 26 జిల్లాల్లోనూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసమే జేసీలు పని చేయాలని సీఎం క్లారిటీ ఇచ్చారని చెప్పారు.

Lavu Srikrishnadevarayalu: తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్ నాయుడు: ఎంపీ

Lavu Srikrishnadevarayalu: తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్ నాయుడు: ఎంపీ

ఇండిగో సంస్థతో ప్రభుత్వ పరంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా విమానాలు రద్దయ్యాయన్నారు.

CM Chandrababu slams YSRCP: రాజకీయ ముసుగులో నేరాల చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం: సీఎం

CM Chandrababu slams YSRCP: రాజకీయ ముసుగులో నేరాల చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం: సీఎం

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోనే చోరీ జరిగితే అది చిన్నదని ఎలా సమర్థిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గతంలో నాసిరకం ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చినా దానిని కూడా సమర్ధిస్తారా..? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి