Home » Andhra Pradesh » Kadapa
ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ ఎస్ హిమదేవి పేర్కొన్నారు.
ప్రెస్మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ అవాక్కులు చవాక్కులు పేల్చుతున్న వైసీపీ నేత వైఎస్ జగనమోహనరెడ్డి మాటలను ప్రజలు నమ్మరని, 151 నుంచి 11 సీట్లకు పడేసినా అతనికి సిగ్గు లేదని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిది మేడా విజయశేఖర్రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రజల అవసరాలను కార్యకర్తలు గుర్తించాలని కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి కార్యకర్తలను కోరారు.
అనగనగా ఒక ఊరు.. దాని పేరు బేల్దారివాండ్లపల్లె. పేరుకే పల్లె ఉంది.. ఆ పల్లెలో ఇళ్లు ఉన్నాయి... దేవాలయం ఉంది కానీ ప్రజలు మాత్రం లేరు. ఆ ఊరిలో సరైన వసతులు లేక.. వెళ్లేందుకు సరైన రహదారి లేక.. పాలకుల చిన్నచూపుతో మొదలైన వలసల పర్వంతో మొత్తం ఊరంతా ఖాళీ అయిపోయింది.
తలమంచి చా రిటబుల్ ట్రస్టు ద్వారా సా మాజిక సేవా కార్యక్రమాలు, దాతృత్వాలు చేస్తున్న హైదరాబాదులో స్థిరపడిన పి.కొత్తపల్లె నివాసి తలమంచి గిరీ్షరెడ్డి దాతృ త్వం అభినందనీయమని పెనగలూరు ఎస్ఐ బి.రవిప్రకా్షరెడ్డి అన్నారు.
అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక నుంచి తిరుపతికి త్వరలో ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు నేషనల్ బీసీ ఫ్రంట్ కన్వీనర్ కేఎంఎల్ నరసింహ తెలిపారు.
ప్రజలకు సుపరిపాలన అందించడ మే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.
అట్లూరు మండలంలోని చిన్నేప ల్లె పాఠశాలను ఐదో తరగతి వరకు కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
పోరుమామిళ్ల పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగడంలేదు.
MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.