• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

దీక్షగా కదిలారు

దీక్షగా కదిలారు

ఇంద్రకీలాద్రిపై భవానీల సంబరం ఆరంభమైంది. ఐదు రోజులు జరిగే భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు గురువారం జరిగిన అంకురార్పణతో మొదలయ్యాయి. మొదటిరోజే ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ఎటుచూసినా సిందూర ఛాయలు కనిపించాయి.

పత్తిపై కత్తి

పత్తిపై కత్తి

నాణ్యతతక్కువగా ఉన్న పత్తిని కొనేందుకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఇంకా రైతులను ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ కార్పొరేట్‌ సంస్థల కంటే కఠినమైన నిబంధనలతో వ్యాపారాన్ని సాగిస్తూ రైతులను ఇబ్బంది పెడుతోంది.

AP Fibernet Case: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం.. ఆ ప్రొటెస్ట్ పిటిషన్ రిజెక్ట్.!

AP Fibernet Case: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం.. ఆ ప్రొటెస్ట్ పిటిషన్ రిజెక్ట్.!

ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దాఖలైన ప్రొటెస్ట్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది.

Minister Parthasarathi: దేశంలో మొదటి క్వాంటం కంప్యూటర్ అమరావతిలోనే..

Minister Parthasarathi: దేశంలో మొదటి క్వాంటం కంప్యూటర్ అమరావతిలోనే..

దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా కీలక ప్రతిపాదనకు కేబినెట్‌లో ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్ధసారథి చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్‌లో రూ.1421 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

Yarlagadda Venkatrao: వైసీపీవి పిచ్చి ప్రేలాపనలు: ఎమ్మెల్యే యార్లగడ్డ

Yarlagadda Venkatrao: వైసీపీవి పిచ్చి ప్రేలాపనలు: ఎమ్మెల్యే యార్లగడ్డ

అంతర్జాతీయ కంపెనీల యజమానులతో లోకేష్ సమావేశం కావడం జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు కేవలం ఈర్ష్యతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మండిపడ్డారు. లోకేష్ తన వ్యక్తిగత పర్యటనలకు సొంత నిధులు వాడుతున్నారు తప్ప, ప్రభుత్వ డబ్బు వాడుకోవడం లేదని తెలిపారు.

CM Chandrababu: మీరు పరిష్కరించాల్సినవి నా దృష్టికి తెస్తే ఎలా?.. మంత్రులకు సీఎం ప్రశ్న

CM Chandrababu: మీరు పరిష్కరించాల్సినవి నా దృష్టికి తెస్తే ఎలా?.. మంత్రులకు సీఎం ప్రశ్న

ఏపీ కేబినెట్ సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చ జరిగింది. జగనన్న కాలనీలో గృహాలు నిర్మించని లబ్ధిదారుల పట్టాలు రద్దు చేయాలని పలువురు మంత్రులు కోరారు. చాలా ప్రాంతాల్లో ఇల్లు నిర్మించకుండా వృధాగా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

AP Cabinet: ఏపీ కేబినెట్.. రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

AP Cabinet: ఏపీ కేబినెట్.. రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.

Modi Praises Chandrababu: ఏపీలో చంద్రబాబు పాలనపై మోదీ కితాబు

Modi Praises Chandrababu: ఏపీలో చంద్రబాబు పాలనపై మోదీ కితాబు

ఏపీలో చంద్రబాబు పాలనను ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు పాలన చాలా బాగుందని ప్రధాని ప్రశంసించారు.

Lokesh US Tour: లోకేష్ యూఎస్ పర్యటన.. ఏపీలో వేల కోట్ల పెట్టుబడులకు పునాది: మోహన కృష్ణ

Lokesh US Tour: లోకేష్ యూఎస్ పర్యటన.. ఏపీలో వేల కోట్ల పెట్టుబడులకు పునాది: మోహన కృష్ణ

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే దార్శనిక లక్ష్యంతో మంత్రి లోకేష్ నిర్వహించిన అమెరికా పర్యటనలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎస్ పర్యటనలో లోకేష్ పడిన శ్రమ, దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశాలను మోహన్ వివరించారు.

Bhavani Deeksha: ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ

Bhavani Deeksha: ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవాని దీక్ష విరమణలు గురువారం నుంచి 5 రోజులపాటు కొనసాగనున్నాయి. 11వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు ఉండటంతో దేవస్థానంపాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అగ్ని ప్రతిష్టాపనతో ఇరుముడులు ప్రారంభమయ్యాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి