• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

Bhavani Deeksha: మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు

Bhavani Deeksha: మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు

ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష గురువారం నుంచి ప్రారంభకానుంది. ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది భవానీలు ఇంద్రకీలాద్రికి తరలి రానున్నారని అధికారలు అంచనా వేస్తున్నారు.

Ap Smart Ration Cards: బిగ్ అలర్ట్.. రేషన్ కార్డులు ఉన్నవారికి మూడు రోజులే ఛాన్స్..

Ap Smart Ration Cards: బిగ్ అలర్ట్.. రేషన్ కార్డులు ఉన్నవారికి మూడు రోజులే ఛాన్స్..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ విషయంలో పారదర్శకత కోసం స్మార్ట్ కార్డులను అందిస్తోంది. క్యూ‌ఆర్‌తో కూడిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ఆగష్టు నుంచి జరుగుతున్నప్పటికీ ఇంకా వేల మంది తీసుకోలేదు. దీనిపై ప్రభుత్వం మరోసారి ప్రజలను అలర్ట్ చేసింది.

AP High Court: తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశించింది.

Deputy CM Pawan Kalyan: గ్రామాల అభివృద్ధికి ఉద్యోగులే కీలకం: పవన్

Deputy CM Pawan Kalyan: గ్రామాల అభివృద్ధికి ఉద్యోగులే కీలకం: పవన్

ఉద్యోగులంటే ఎనలేని గౌరవం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉండే సాధక బాధకాలపై తనకు అవగాహన ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

Kodali Nani: 18 నెలల తర్వాత.. గుడివాడలో కొడాలి నాని ప్రత్యక్షం

Kodali Nani: 18 నెలల తర్వాత.. గుడివాడలో కొడాలి నాని ప్రత్యక్షం

ఎన్నికల్లో ఓటమి, అనారోగ్య సమస్యలతో దాదాపు 18 నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని నేడు గుడివాడలో ప్రత్యక్షమయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరే్ంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు.

Pawan Kalyan: సర్పంచ్‌ల నిర్లక్ష్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్

Pawan Kalyan: సర్పంచ్‌ల నిర్లక్ష్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్

పంచాయతీరాజ్ సిబ్బంది పట్ల కొందరు సర్పంచ్‌లు వ్యవహరిస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేసిన వారికి సకాలంలో జీతాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Amaravati Development:  రెండో విడత ల్యాండ్ పూలింగ్.. రైతుల అంగీకారం

Amaravati Development: రెండో విడత ల్యాండ్ పూలింగ్.. రైతుల అంగీకారం

అమరావతి అభివృద్ధి, విస్తరణ కోసం భూములు ఇచ్చేందుకు వడ్డమాను రైతులు అంగీకారం తెలిపారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు గ్రామ రైతులు మద్దతుగా నిలిచారు.

Vangalapudi Anitha: భవానీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు: హోం మంత్రి

Vangalapudi Anitha: భవానీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు: హోం మంత్రి

ఈ ఏడాది దాదాపు 6 లక్షల మందికిపైగా భవానీలు ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకోనున్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తోంది.

Tirumala Parakamani Case: పరకామణి కేసు.. హైకోర్టుకు సీఐడీ మరో నివేదిక

Tirumala Parakamani Case: పరకామణి కేసు.. హైకోర్టుకు సీఐడీ మరో నివేదిక

తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ అదనపు నివేదికను కోర్టుకు సమర్పించింది. అదనపు నివేదికను మరో రెండు సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు సమర్పించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది.

CM Chandrababu: 2047 నాటికి నెంబర్‌ వన్ కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు

CM Chandrababu: 2047 నాటికి నెంబర్‌ వన్ కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు

వాజ్‌పేయి శతజయంతిని పురస్కరించుకుని చేపట్టే ‘అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన’ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషమన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి