వైసీపీలో మరోసారి కుమ్ములాటలు బయటపడ్డాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 53వ పుట్టిన రోజు వేడుకలను వైసీపీ నేతలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో జరిగిన బర్త్డే వేడుకలు చర్చనీయాంశంగా మారాయి.
గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతగా తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్ రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు.
జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ మంత్రాలయం ఇన్ చార్జి బి. లక్ష్మన్న తెలిపారు.
ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులను ఆదేశించారు.
డ్వాక్రా సంఘాలు, అందులోని సభ్యులు సంఘటితంగా ఉంటే ఆర్థికంగా బలోపేతం అవుతా రని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి పిలుపుని చ్చారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రైతు సంఘం, సీఐటీయూ వ్యవసాయకార్మిక సంఘం నాయకులు జయరాజు, యోగప్ప, వీరేశ్, అనిల్కుమార్, ప్రాణేశ్ డిమాండ్ చేశారు.
ఉధృతం ఆదోని ఉద్యమం
విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత, ఆలోచన సామర్థ్యం, పరిశోధన దృక్పథాన్ని వెలికితీసేందుకు, విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు తోడ్పడుతాయని కలెక్టర్ డా.ఏ. సిరి పేర్కొన్నారు.
మంత్రాలయంలో శ్రీమఠానికి, భక్తులు, ఖాతాదారులకు ఎస్బీఐ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జానకిరామన్ అన్నారు.
రోడ్ల నిర్మాణంలో కొత్త సాంకేతిక పాటించడం వల్ల రోడ్ల నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయని వరంగల్ నిట్(ఎన్ఐటీ) ప్రొఫెసర్ శంకర్ అన్నారు.