• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

అవుకు రివిట్‌మెంట్‌ పనులు ప్రారంభం

అవుకు రివిట్‌మెంట్‌ పనులు ప్రారంభం

అవుకు రిజర్వాయర్‌లో కుంగిన రివిట్‌మెంట్‌ మరమ్మతు పనులను ఈనెల చివరికి పూర్తి చేస్తామని ఎస్సార్బీసీ ఈఈ శుభకుమార్‌ శుక్రవారం పేర్కొన్నారు.

నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికా రులను ఆదేశించారు.

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పేర్కొన్నారు.

ఫీడ్‌ బ్యాక్‌  సరిగా లేదు

ఫీడ్‌ బ్యాక్‌ సరిగా లేదు

అన్న క్యాంటీన్‌లో భోజనం బాగుందంటున్నారి కానీ, ఫీడ్‌ బ్యాక్‌లో మాత్రం బాగాలేదని చెబుతున్నారనీ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి అన్నారు.

దిగుబడి భళా..ధర డీలా

దిగుబడి భళా..ధర డీలా

ఓర్వకల్లు మండలంలో ఈ ఏడాది వరి దిగుబడి బాగా వచ్చింది. ఎకరాకు 35 క్వింటాళ్లు రావడంతో రైతులు సంతోషించారు. అయితే ప్రైవేటు వ్యాపారులు ధర తగ్గించడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ధర ఇవ్వాలని కోరుతున్నారు.

 నగరంలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

నగరంలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

నగరంలోని ప్రధాన కూడళ్లలోని బస్సు స్టాప్‌లోనే బస్సులు నిలిపేలా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు.

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రాలయం టీడీపీ ఇనచార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు.

స్వర్ణ పల్లకిలో రాఘవరాయలు

స్వర్ణ పల్లకిలో రాఘవరాయలు

వేద పండితుల మంత్రోచ్ఛరణలు. మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు.

 మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్‌

మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్‌

ప్రభుత్వం అందిస్తున్న సర్వీస్‌ల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

 ప్రతిపాదనలు తయారు చేయండి

ప్రతిపాదనలు తయారు చేయండి

జిల్లా కోర్టు సముదాయ స్థలానికి ప్రతిపాదనలు తయారు చేయాలని నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్‌ ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి