పట్టణంలోని పద్మావతినగర్లో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జిల్లా జూడో జూనియర్ కేడెట్ బాల, బాలికల ఎంపిక పోటీలు జరిగాయి.
ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఆదోని జిల్లా సాధన జేఏసీ గౌరవ అధ్యక్షుడు కమలే గణేష్, జేఏసీ నాయకులు సత్యనారాయణ రెడ్డి, మల్లెల అల్ర్ఫెడ్రాజు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రెండు రోజులుగా ఎంఆర్ఐ (మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్) సేవలు అందక రోగులు ఇబ్బంది పడుతు న్నారు.
నగరంలోని ప్రదాన రహదారు పుట్పాత్లు ఆక్రమణకు గురికావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధాన కూడళ్లు కలెక్టరేట్, సి.క్యాంపు బస్స్టాప్ల వద్ద పుట్పాత్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకోవంతో ప్రయాణికులు రోడ్డుకు అడ్డంగా నిలబడుతున్నారు.
దేవాలయానికి విద్యుత్ కనెక్షన్ దీర్ఘకాలికంగా ఇవ్వకుండా సేవాలోపం చేసిన ఏపీఎస్పీడీసీఎల్కు జిల్లా వినియోగదారుల కమిషన్ తగిన రీతిలో వడ్డించింది. రుద్రవరం మండలం పేరూరులో సత్యనారాయణ స్వామి దేవాలయానికి విద్యుత్ కనెక్షన్ కోసం ఆలయ ధర్మకర్త గంగిశెట్టి రమేష్ 2019లో రూ.10,035ను డిపాజిట్ చేశారు.
: రైతుబజారు నుంచి బయటకు వెళ్లిపోయిన దళారులంతా మళ్లీ చొరబడేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేలతో సిఫారసు లేఖలను రాయించుకుని వచ్చి సి.క్యాంపు రైతుబజారులో మళ్లీ తమకు చోటు కల్పించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు.
బస్సులో ప్రయాణికు రాలు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను బాధితురాలికి అందజేసి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన రామాంజనమ్మ సోమవారం కోడుమూరు వెళ్లే బస్సు ఎక్కింది.
: కర్నూలు జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 1,78,094 హెక్టార్లు కాగా.. రబీ ముగిసిపోతున్నా కూడా కేవలం 41,078 హెక్టార్లకే (38 శాతాని)కే పంటల సాగు పరిమితమైంది. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని వ్యవసాయ శాఖ అధికారవర్గాలు తెలిపాయి.
వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శ్శులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ-ఆఫీస్ దస్త్రాలు పరిష్కారంలో ఏమేరకు చొరవ చూపారో సీఎం చంద్రబాబు బుధవారం సమీక్షించారు.
సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని జేసీ నూరుల్ ఖమర్ ఆదేశించారు.