కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగింది.
కర్నూలు కొత్త బస్టాండ్ను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులను ఆదేశించారు.
నంద్యాల జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి
ప్రజా, రైతు సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
మహిళలు స్వక్తితో అభివృద్ధి చెందాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా.రాయపాటి శైలజ సూచించారు రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం నగరంలోని సూర్య భవన్ ఆలయం సమీపంలోని శక్తి సదన్ను సందర్శించారు
గుంటూరులో నిర్వహంచిన రెండో దక్షిణ మండల సీలంబం చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 25 స్వర్ణాలు, 22 రజత పతకాలు సాధించారు.
నగర పరిధిలోని రైతుబజార్లకు మహర్దశ పట్టనుంది. కల్లూరు ఇండస్టీరియల్ ఏరియాలో నిర్మించిన గోవర్ధనగిరి రైతుబజార్ను త్వరలో ప్రారంభిచనున్నారు. ఇప్పటి దాకా ఇబ్బంది పడుతున్న రైతులు, వినియోగదారుల ఇబ్బందులు తీరనున్నాయి.
పూల తోటలు సాగు చేసిన రైతులకు అడుగడుగునా అవాంతరాలు తప్పడం లేదు. ఓ వైపు తెగుళ్ల బెడద, మరో వైపు తుఫాన్ వర్షాలతో పూల రైతులు అవస్థలు పడుతున్నారు. చాగలమర్రి మండలంలో పూల సాగుకు పెట్టింది పేరు. 1,000 ఎకరాల్లో మల్లెపూల తోటలు, 600 ఎకరాల్లో సన్నజాజి పూల తోటలు సాగు చేశారు. వీటిని పలు మార్కెట్లకు విక్రయిస్తారు. ఇక్కడి నుంచి హైదరాబాదు, కర్నూలు, తిరుపతికి తరలిస్తారు.
జీజీహెచ్లోనికి వచ్చే రోగులు ఆటోలతో ఇబ్బందిపడుతు న్నారు. ఇన్ గేట్ వద్ద నిత్యం ఇష్టారాజ్యంగా ఆటో డ్రైవర్లు, పండ్ల వ్యాపారులు ఆక్రమించి ఉంటాయి.
అక్రమార్కుల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.