• Home » Andhra Pradesh » Nellore

నెల్లూరు

B Pharmacy Student Case: ఏపీలో అమానుషం.. బీ ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్య

B Pharmacy Student Case: ఏపీలో అమానుషం.. బీ ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్య

నెల్లూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియని దారుణహత్యకు గురైంది. ఇటీవల బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తిచేసింది మైధిలిప్రియ.

Sajjala Ramakrishna Reddy: రాజధానిపై మాటమార్చిన సజ్జల రామకృష్ణారెడ్డి..

Sajjala Ramakrishna Reddy: రాజధానిపై మాటమార్చిన సజ్జల రామకృష్ణారెడ్డి..

రాజధాని అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.

AP Liquor Scam: లిక్కర్ కేసులో లోతైన విచారణ అవసరం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP Liquor Scam: లిక్కర్ కేసులో లోతైన విచారణ అవసరం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

CID వేసిన పిటీషన్‌‌పై లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై రాత పూర్వక వాదనలు, వాటికి సంబంధించిన తీర్పులను కోర్టుకు అందజేయాలని ఇరు పక్షాలను ఆదేశించింది.

Somireddy VS Kakani: దోపిడీ చేయడంలో కాకణికి డాక్టరేట్ ఇవ్వాలి..  సోమిరెడ్డి విసుర్లు

Somireddy VS Kakani: దోపిడీ చేయడంలో కాకణికి డాక్టరేట్ ఇవ్వాలి.. సోమిరెడ్డి విసుర్లు

సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత కాకాణికి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కాకాణికి సిగ్గు, శరం లేదని విమర్శించారు. త్వరలో కాకణి భూ దోపిడీని ఆధారాలతో సహా బయట పెడుతానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.

Lokesh On Nepal Rescue: నేపాల్‌లోని తెలుగు వారికి లోకేశ్ భరోసా.. అధికారులకు కీలక ఆదేశాలు

Lokesh On Nepal Rescue: నేపాల్‌లోని తెలుగు వారికి లోకేశ్ భరోసా.. అధికారులకు కీలక ఆదేశాలు

నేపాల్‌లో కొనసాగుతున్న అశాంతి మధ్య చిక్కుకున్న తెలుగు పౌరులను తిరిగి తీసుకురావడానికి రెస్క్యూ కార్యకలాపాలకు ఐటీ & మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష బాధ్యత తీసుకున్నారు.

Minister Nara Lokesh: ఏపీలో సంవిత్‌ పాఠశాల ప్రారంభించాలని లోకేశ్ వినతి..

Minister Nara Lokesh: ఏపీలో సంవిత్‌ పాఠశాల ప్రారంభించాలని లోకేశ్ వినతి..

ఆదిచుంచనగిరి మఠం ఆధ్వర్యంలో పాఠశాలలు, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, యూనివర్సిటీలను నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి లోకేశ్ కితాబిచ్చారు. ఈ మేరకు పాఠశాలల గురించి అడిగి తెలుసుకున్నారు.

Pattabhiram Slams YS Jagan: జగన్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి..

Pattabhiram Slams YS Jagan: జగన్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి..

గత ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో వైద్యశాఖ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. దాని పర్యవసానాలను కోవిడ్ సమయంలో అందరూ ప్రత్యక్షంగా అనుభవించారని చెప్పుకొచ్చారు.

Kotamreddy Sridhar Reddy: ఎన్ని వీడియోలైనా పెట్టుకోండి.. భయం మా రక్తంలోనే లేదు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamreddy Sridhar Reddy: ఎన్ని వీడియోలైనా పెట్టుకోండి.. భయం మా రక్తంలోనే లేదు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

తనపై హత్య కుట్రకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియాల్లో ఎన్ని వీడియోలు పెట్టుకున్నా తనకేం భయంలేదని.. కానీ, ఓ పౌరుడిగా తనకు న్యాయం చేయాలని కోరారు.

Kotamreddy Sridhar Reddy: టీడీపీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర.. వీడియో బహిర్గతం

Kotamreddy Sridhar Reddy: టీడీపీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర.. వీడియో బహిర్గతం

టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు స్కెచ్ వేసినట్లు ఒక వీడియో బహిర్గతమైంది. ఆయన్ని హత్య చేస్తే.. డబ్బే డబ్బు అంటూ సదరు వీడియోలో రౌడీషీటర్లు చర్చించుకోంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.

Minister Anam Ramanarayana Reddy: నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు...

Minister Anam Ramanarayana Reddy: నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు...

నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అదే జరిగితే, రాయలసీమ ప్రాంతానికి రెండవ పంటకి సాగునీరు ఇవ్వగలమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు పూర్తవుతున్నాయన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి