ఇచ్ఛాపురం ఏఎంసీ చైర్మన్గా బి.మణిచంద్ర ప్రకాష్రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కవిటి మండలంలోని జాడుపూడి ఆర్ఎస్ గ్రామానికి చెం దిన మణిచంద్రప్రకాష్ టీడీపీ ఆవిర్భావంనుంచి కార్యకర్తగా ఉన్నా రు.
ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు
నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీరోడ్డు సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు.
Drinking water problems:ఇచ్ఛాపురం మునిసిపాల్టీలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు.
Tribal roads:గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన రహదారుల పనులు ముందుకు కదలడం లేదు.
గ్రామాల్లోని సమస్యలను పార్టీలకు అతీతంగా సమష్టిగా పరిష్కరించుకుందామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
సరుబుజ్జిలి సమీపంలో బుధ వారం అక్రమంగా ఆవు లను తరలిస్తున్న రెండు వాహనాలను సీజ్ చేసి నట్లు ఎస్ఐ బి.హైమా వతి తెలిపారు.
నిర్వాసితులను ఆదుకుంటామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
Coconut industry : కంచిలి మండల కేంద్రంగా ఒకప్పుడు కళకళలాడిన కొబ్బరి పుల్లల పరిశ్రమ ఇప్పుడు వెలవెలబోతుంది.
Olive Ridley: చిట్టి చిట్టి అడుగులతో ఆ చిన్ని జీవులు సాగరం ఒడిలోకి వెళుతుంటే... వాటిని తన పొత్తిళ్ల లోకి తీసుకునేందుకు సంద్రమమ్మ తన కెర టాలతో స్వాగతం పలుకుతున్న దృశ్యం చూపరులకు ముచ్చటగొల్పింది.