• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

పక్కా ఇళ్ల నిర్మాణం ధ్యేయం

పక్కా ఇళ్ల నిర్మాణం ధ్యేయం

పక్కా ఇళ్ల నిర్మాణం ప్రభు త్వ లక్ష్యమని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

పేదలకు కార్పొరేట్‌ వైద్యం లక్ష్యం

పేదలకు కార్పొరేట్‌ వైద్యం లక్ష్యం

పేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొ రేట్‌ వైద్యం అందిం చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలి

సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలి

ప్రజలతో మర్యాదగా, నిస్వార్థంగా వ్యవహరించేలా సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులకు సూచించారు.

కార్మిక వైద్యం.. దైవాధీనం!

కార్మిక వైద్యం.. దైవాధీనం!

Services not available at ESI dispensary పైడిభీమవరంలోని ఈఎస్‌ఐ డిస్పెన్షరీ(కార్మిక బీమా వైద్యశాల)లో కార్మికులకు కనీస వైద్యం కరువవుతోంది. వివిధ పరిశ్రమల్లో ప్రతి కార్మికుడి జీతాల నుంచి ఈఎస్‌ఐ వైద్యం కోసం కొంత మొత్తం కోత విధిస్తున్నారు. కానీ అత్యవసర, అనారోగ్య సమయంలో కార్మికులకు వైద్యం ఇక్కడ అందని ద్రాక్షగా మారింది. దీంతో వేలాది మంది కార్మికులు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

టాప్‌-3లో జేసీ

టాప్‌-3లో జేసీ

'E-Office' statistics revealed ప్రజల వినతులు.. పరిపాలనా పరమైన నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను వేగంగా పరిష్కరించడంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్‌ సాధించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, మంత్రి అచ్చెన్నాయుడు 15వ స్థానంలో నిలిచారు.

 సంక్రాంతీ  తర్వాత మూలపేటను తరలిస్తాం

సంక్రాంతీ తర్వాత మూలపేటను తరలిస్తాం

Plans to move to a rehabilitation colony పోర్టు పునరావాస గ్రామమైన మూలపేటను సంక్రాంత్రి తర్వాత నౌపడ పునరావస కాలనీకి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు.

పాలసింగిలో మరో నాలుగు కిడ్నీకేసులు

పాలసింగిలో మరో నాలుగు కిడ్నీకేసులు

kidney cases in Palasingi కొన్నేళ్ల కిందట ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో అలజడి రేగుతోంది. నాలుగేళ్ల కిందట కిడ్నీ మహమ్మారి కేసు బయటపడింది. క్రమేపీ కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తమ గ్రామానికి ఏమైందంటూ.. గిరిజనుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కిడ్నీవ్యాప్తి గల కారణాలపై యంత్రాంగం అన్వేషిస్తోంది.

సృజనాత్మక బోధనతో సత్ఫలితాలు

సృజనాత్మక బోధనతో సత్ఫలితాలు

సృజనాత్మక బోధనతో సత్ఫలితాలు సాధించ వచ్చని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గురుకులాల జిల్లా సమన్వయాధికారి వై.యశోదలక్ష్మి అన్నారు.

మెరుగైన ఫలితాలకు వంద రోజుల ప్రణాళిక

మెరుగైన ఫలితాలకు వంద రోజుల ప్రణాళిక

ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నట్లు డీఈవో ఎ.రవిబాబు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి