• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

Kottapally Crime News: బీమా డబ్బుల కోసం మామ హత్య.. యాక్సిండెంట్‌గా చిత్రీకరణ

Kottapally Crime News: బీమా డబ్బుల కోసం మామ హత్య.. యాక్సిండెంట్‌గా చిత్రీకరణ

ఈ మధ్య కాలంలో కొంతమంది డబ్బు కోసం దేనికైనా తెగబడుతున్నారు. మానవత్వపు విలువలు మరిచి సొంతవాళ్లు అని కూడా చూడకుండా దోపిడి, హత్యలకు పాల్పపడుతున్నారు. అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

Palla Srinivasa Rao: పెట్టుబడులపై వైసీపీ  ఫేక్ ప్రచారం.. పల్లా శ్రీనివాసరావు ఫైర్

Palla Srinivasa Rao: పెట్టుబడులపై వైసీపీ ఫేక్ ప్రచారం.. పల్లా శ్రీనివాసరావు ఫైర్

స్టీల్ ప్లాంట్‌పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న ఘటనలపై విచారణ జరుగుతోందని తెలిపారు.

AP Government: వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రూట్‌లో వెళ్లకండి..

AP Government: వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రూట్‌లో వెళ్లకండి..

చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రి వేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్‌వాల్.

Anakapalli Accident: తండ్రి ఆటో కిందే పడి కూతురు దుర్మరణం.. అనకాపల్లిలో విషాదం

Anakapalli Accident: తండ్రి ఆటో కిందే పడి కూతురు దుర్మరణం.. అనకాపల్లిలో విషాదం

అనకాపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పరీక్షకు తీసుకెళ్తున్న కుమార్తె.. తండ్రి కళ్లముందరే ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.

నేడు ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం

నేడు ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశం (వేవ్స్‌)-2025 బీచ్‌రోడ్డులోని కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్నది.

ఐటీ సిటీగా విశాఖ

ఐటీ సిటీగా విశాఖ

విశాఖపట్నం చరిత్రలో ‘2025 డిసెంబరు 12’ చిరస్థాయిగా నిలిచిపోనుంది.

వీధి కుక్కల ఏరివేత

వీధి కుక్కల ఏరివేత

వీధి కుక్కల నియంత్రణపై జీవీఎంసీ అధికారులు దృష్టిసారించారు. జనవరి నాటికి బస్టాండ్‌లు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల వద్ద వీధి కుక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మంత్రి లోకేశ్‌ ప్రజాదర్బార్‌

మంత్రి లోకేశ్‌ ప్రజాదర్బార్‌

ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేసేందుకు నగరానికి విచ్చేసిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

పోర్టు స్టేడియం లీజు రద్దు

పోర్టు స్టేడియం లీజు రద్దు

విశాఖపట్నం పోర్టు యాజమాన్యం అక్కయ్యపాలెంలో గల స్టేడియం లీజును రద్దు చేసింది.

వసతి గృహం ఖాళీ

వసతి గృహం ఖాళీ

స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహం బాలికలు కోతుల దాడితో భయపడి హాస్టళను ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో వసతిగృహం బోసిపోయింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి