• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

Major Fire Incident: ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటై..

Major Fire Incident: ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటై..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని డంప్‌యార్డులో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. LRS డిపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించాయి. LRS డిపార్ట్‌మెంట్‌లో హార్ట్‌మెటల్ వంపడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.

Visakhapatnam: టెక్ హబ్‌గా దూసుకెళ్తున్న విశాఖ.. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన

Visakhapatnam: టెక్ హబ్‌గా దూసుకెళ్తున్న విశాఖ.. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన

విశాఖలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్‌తో పాటు మరో 8 ఐటీ సంస్థలకు కూడా విశాఖలో క్యాంపస్‌ల ఏర్పాటుకు భూమిపూజ జరిగింది.

Nara Lokesh: డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి: లోకేష్

Nara Lokesh: డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి: లోకేష్

ఏపీని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు. విశాఖపట్నం ఒక ఎకనామిక్ రీజన్‌గా మారిందని తెలిపారు.

AP Bus Accident: అల్లూరి జిల్లా బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

AP Bus Accident: అల్లూరి జిల్లా బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. 20మందికి తీవ్ర గాయాలయ్యాయి.

AP Bus Accident: బస్సు ప్రమాదంపై వెంటనే సహాయక చర్యలు చేపట్టాం: కలెక్టర్ దినేష్ కుమార్

AP Bus Accident: బస్సు ప్రమాదంపై వెంటనే సహాయక చర్యలు చేపట్టాం: కలెక్టర్ దినేష్ కుమార్

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా..20మందికి తీవ్ర గాయాలయ్యాయి.

 CM Chandrababu: అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

CM Chandrababu: అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిందని తెలిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు.

చకచకా ఫైళ్ల క్లియరెన్స్‌

చకచకా ఫైళ్ల క్లియరెన్స్‌

పాలనలో ఈ-గవర్నెన్స్‌కు పెద్దపీట వేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జిల్లా స్థాయిలోనూ అదే తరహాలో సాగాలని సూచిస్తున్నారు.

హోటళ్లు ఫుల్‌

హోటళ్లు ఫుల్‌

నగరంలోని హోటళ్లన్నీ అతిథులు, పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి.

ఐటీ సంస్థలకు భూములు

ఐటీ సంస్థలకు భూములు

విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఐటీ కంపెనీలకు భూములు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.

పెట్టుబడులు సరే... మౌలిక వసతులేవీ?

పెట్టుబడులు సరే... మౌలిక వసతులేవీ?

రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి