ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ఇప్పటికే ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలు చేస్తోంది.
కలెక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి ఆదేశాల మేరకు సాలూరు పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్లలో లీగల్ మెట్రాలాజీ(తూనికలు, కొలతల శాఖ) అధికారులు గురువారం మెరుపుదాడులు నిర్వహించారు.
మండలంలోని వెంకంపేట రోడ్డు పనులకు మోక్షం కలిగింది. మూడు సంవత్సరాల తరువాత ఎట్టకేలకు పనులు పునఃప్రారంభమయ్యాయి.
పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడి మూడున్నరేళ్లు దాటినా ఇంకా జిల్లా పరిషత్ ఏర్పాటు కాలేదు.
జిల్లావ్యాప్తంగా గురువారం క్రైస్తవులు క్రిస్మస్ను ఉత్సాహంగా జరుపుకొన్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచే సంబరాలు చేసుకున్నారు.
చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవెంకటేశ్వ ర, కోదండరామస్వామి దేవస్థానాలను గురువారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్కు సందర్శించారు.
Christmas Festivities జిల్లాకు క్రిస్మస్ పండుగ కళ వచ్చేసింది. ఇళ్లు, చర్చిలు విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్ ట్రీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Relief for the Lorry Industry లారీ యజమానులకు కూటమి సర్కార్ తీపి కబురు అందించింది. ఫిట్నెస్ చార్జీలు పెంపుదల చేయకుండా భరోసా అందించింది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న లారీ పరిశ్రమకు ప్రభుత్వ తాజా నిర్ణయం ఊరటనిచ్చినట్లయ్యింది.
AP NGO Elections Held Unanimously పార్వతీపురం ఏపీ ఎన్జీవో కార్యాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల షెడ్యూల్లో భాగంగా తొలుత నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. సింగిల్ సెల్ నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్టు ఎన్నికల అధికారులు టి. శ్రీధర్బాబు, సురేష్ ప్రకటించారు.
Grand Welcome to High Court Judge రాష్ట్ర హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా స్వస్థలం పార్వతీపురం విచ్చేసిన జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్కు బుధవారం అధికారులు, బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు.