• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

There is no worry in those roads ఆ రహదారుల్లో చింత ఉండదిక

There is no worry in those roads ఆ రహదారుల్లో చింత ఉండదిక

There is no worry in those roads

'Ten' times of good should happen.. ‘పది’ంతలు మేలు జరగాలని..

'Ten' times of good should happen.. ‘పది’ంతలు మేలు జరగాలని..

'Ten' times of good should happen.. పదోతరగతిలో మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి జరగనున్న పరీక్షలను దృష్టిలో పెట్టుకుని వందరోజుల ప్రణాళికను తయారుచేసింది.

what is situation of those 565 buildings! ఆ 565 భవనాల పరిస్థితేంటో!

what is situation of those 565 buildings! ఆ 565 భవనాల పరిస్థితేంటో!

what is situation of those 565 buildings! గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలుగా ఉన్న సచివాలయాలు, ఆర్‌ఎస్‌కేలకు చాలా చోట్ల నీడ లేదు. భవన నిర్మాణం అప్పట్లోనే చేపట్టినప్పటికీ పూర్తికాలేదు. బిల్లులు కూడా నాటి ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేశారు. పూర్తయిన చోట్ల కూడా బిల్లులు అందక వారు భవనాలను అప్పగించలేదు. వెల్‌నెస్‌ కేంద్రాలదీ అదే పరిస్థితి. ఇక డిజిటల్‌ గ్రంథాలయాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి కోరారు

That food is dangerous ఆ ఆహారం అపాయం

That food is dangerous ఆ ఆహారం అపాయం

That food is dangerous ఆశ్రద్ధ వల్ల చాలా మంది గ్యాస్ట్రిక్‌ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు జీవనశైలి, ఒత్తిడి, అపరిశుభ్రత వాతావరణం వల్ల అనారోగ్యం తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది.

కోరిన పరిహారమిస్తేనే భూములిస్తాం

కోరిన పరిహారమిస్తేనే భూములిస్తాం

పోలవరం కాలువ కోసం ప్రభుత్వం తాము కోరిన పరిహారం ఇస్తేనే భూములిస్తామని వీర నారాయణం, దాంపురం గ్రామస్థులు తేల్చిచెప్పారు.

  హామీలు అమలుచేయాలి

హామీలు అమలుచేయాలి

కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మునిసిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయ కుడు రామ్మూర్తినాయుడు డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ విధానం రద్దుచే యాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

 ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా సుధాకరరావు

ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా సుధాకరరావు

ఎస్‌.కోట తాలూకా ఏపీఎన్జీవో అధ్యక్షు డిగా ఎస్‌వీ సుధాకరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం శృంగవరపుకోట ఏపీఎన్జీవో తాలూకా కార్యాలయంలో కొత్తవలస తాలూకా ఏపీఎన్జీవో అధ్యక్షుడు జేవీ ప్రసాదరావు ఎన్నికలఅధికారిగా ఎన్నిక నిర్వహించారు.

సమస్యలు పరిష్కారానికి కృషి

సమస్యలు పరిష్కారానికి కృషి

సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానని నెల్లి మర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. మంగళవారం మండలంలోని చాకివలస లో మనప్రజలతో-మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు

 Problems? సమస్యల కూత వినిపించదా..?

Problems? సమస్యల కూత వినిపించదా..?

Can’t They Hear the Cry of Problems? జిల్లాలోని రైల్వే స్టేషన్లలో సమస్యలు తిష్ఠ వేశాయి. మౌలిక వసతులు కొరవడ్డాయి. ప్రధాన రైళ్లకు కూడా హాల్ట్‌ ఉండకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ విజయనగరం, విశాఖకు చేరుకోవాల్సి వస్తోంది. మరోవైపు రైల్వే గేట్ల సమస్య కూడా ప్రయాణికులు, వాహనదారులను వేధిస్తోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి