• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

  Giving 4 Kilos Extra? నాలుగు కేజీలు అదనంగా ఇవ్వాలట?

Giving 4 Kilos Extra? నాలుగు కేజీలు అదనంగా ఇవ్వాలట?

“Are They Giving 4 Kilos Extra?” ధాన్యం కొనుగోలులో రైస్‌మిల్లర్‌ తీరుపై రైతులు ఆందోళన చెందారు. పాలకొండలో రొడ్డెక్కారు.

  Gopinath Temple లివిరి గోపీనాథ ఆలయంలో చోరీ

Gopinath Temple లివిరి గోపీనాథ ఆలయంలో చోరీ

Theft at Liviri Gopinath Temple భామిని మండలంలో పేరొందిన పుణ్యక్షేత్రం.. లివిరి గ్రామంలోని గోపీనాథ రాధారాణి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు.

 Revenue Services రెవెన్యూ సేవలపై  అర్జీదారులు సంతృప్తి

Revenue Services రెవెన్యూ సేవలపై అర్జీదారులు సంతృప్తి

Applicants Satisfied with Revenue Services రెవెన్యూ సేవలపై అర్జీదారులు శతశాతం సంతృప్తి చెందినట్లు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది సెప్టెంబరు 29న తొలిసారిగా రెవెన్యూ క్లినిక్‌ ఏర్పాటుచేసి.. జిల్లాలో రెవెన్యూ సమస్యలకు చెక్‌ పెట్టామ‌న్నారు.

No industry in green fields పచ్చని పొలాల్లో పరిశ్రమ వద్దు

No industry in green fields పచ్చని పొలాల్లో పరిశ్రమ వద్దు

No industry in green fields పచ్చని పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి జీవనోపాధిని నాశనం చేయొద్దు.. పర్యావరణాన్ని పాడుచేయొద్దు.. పొలాల్లో ఉక్కు ఆరోగ్యానికి ముప్పు.. అంటూ గుర్ల మండల రైతులు ఉవ్వెత్తున నినాదాలు చేశారు.

They are worried.. They are hopeful ఆందోళనలో వారు.. ఆశల్లో వీరు

They are worried.. They are hopeful ఆందోళనలో వారు.. ఆశల్లో వీరు

They are worried.. They are hopeful భూములు తీసుకున్న సమయంలో ఎకరాకు రూ.2,00,500 ఇచ్చారు. మార్కెట్‌ విలువను పాటించలేదు. భూమి కోల్పోయిన ప్రతి రైతుకు ఆ భూమికి సమాన విలువ కలిగిన షేర్లు ఇస్తామన్నారు.

Leakages everywhere ఎక్కడికక్కడే లీకేజీలు

Leakages everywhere ఎక్కడికక్కడే లీకేజీలు

Leakages everywhere విజయనగరంలో తాగునీరు సరఫరా చేసే పైప్‌లైన్లు పట్టుతప్పాయి. చాలాచోట్ల పూర్తిగా తుప్పుపట్టాయి. ఎక్కడికక్కడే లీకులు ఏర్పడుతున్నాయి. నాలుగు దశాబ్దాలుగా వాటినే వినియోగిస్తుండడంతో పాడయ్యాయి. అధికారులు కొత్త పైపులను ఏర్పాటు చేయకుండా ఉన్నవాటికి మరమ్మతులు చేయడానికే ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఉండడం లేదు. ప్రతిరోజూ చాలా తాగునీరు వృథాగా పోతోంది.

very sad కన్నీటి సంద్రం

very sad కన్నీటి సంద్రం

very sad ఆ రెండు గ్రామాలు కన్నీటి సంద్రమయ్యాయి. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అయ్యప్ప భక్తుల మృతదేహాలు సోమవారం ఉదయం స్వగ్రామాలకు చేరాయి.

accidents on sebarimalie way ముక్తిమార్గంలో ఆపదల ముళ్లు

accidents on sebarimalie way ముక్తిమార్గంలో ఆపదల ముళ్లు

accidents on sebarimalie way శబరిమలై యాత్ర కొందరికి విషాదంగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు అనుకోని ప్రమాదంలో చనిపోయారు. ఆ ఘటన మరువక ముందే విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు భక్తులు తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు.

  Construction Halt!అనుమతులు రాక..  కట్టుకోలేక!

Construction Halt!అనుమతులు రాక.. కట్టుకోలేక!

No Permissions… Construction Comes to a Halt! పక్కా గృహాలు మంజూరయ్యాయని ఆ గ్రామ గిరిజనులు ఎంతో సంబరపడ్డారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి సొంతింటి కలను నెర వేర్చుకుందామని ఆశపడ్డారు. అయితే వారి ఆనందం ఎంతోకాలం నిలవలేదు.

Chaos in Ration Depots రేషన్‌ డిపోల్లో రాగులు

Chaos in Ration Depots రేషన్‌ డిపోల్లో రాగులు

Chaos in Ration Depots జిల్లాలోని రేషన్‌ డిపోల ద్వారా ఈ నెల నుంచే కార్డుదారులకు రాగులు సరఫరా చేయనున్నారు. ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే అర్బన్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు సాలూరు, పాలకొండ, పార్వతీపురంలో 150 టన్నులు రాగులను అందుబాటులో ఉంచారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి