• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

Students’ Health and Education విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై దృష్టి సారించండి

Students’ Health and Education విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై దృష్టి సారించండి

Focus on Students’ Health and Education వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై దృష్టి సారించాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి సత్య నారాయణ ఆదేశించారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలన్నారు. ఆహ్లాదకర వాతా వరణంలో పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

  MGNREGA Work ‘ఉపాధి’లో ముఖహాజరు

MGNREGA Work ‘ఉపాధి’లో ముఖహాజరు

Mandatory Attendance in MGNREGA Work ఉపాధి హామీ పథకంలో వేతనదారులకు ముఖ హాజరు తప్పనిసరి చేశారు. అక్రమాలకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇకపై పనులకు వెళ్లే వేతనదారులు విధిగా ముఖహాజరు వేయాలి. లేకుంటే పనులు చేసినా.. హాజరుకానుట్టుగా నమోదవుతుంది.

  Farmers రైతులను ఇబ్బంది పెడితే సహించబోం

Farmers రైతులను ఇబ్బంది పెడితే సహించబోం

We Won’t Tolerate Harassment of Farmers ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో మిల్లర్లు, అధికారులతో ఆయన మాట్లాడారు.

 Say No to Addiction మత్తుకు బానిస కావొద్దు

Say No to Addiction మత్తుకు బానిస కావొద్దు

Say No to Addiction మత్తు పదార్థాలకు ఎవరూ బానిస కావొద్దని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవ రెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ నియంత్రణలో భాగంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్‌ ర్యాలీ సోమవారం పార్వతీపురం చేరుకుంది.

 వినతులకు తక్షణ పరిష్కారం

వినతులకు తక్షణ పరిష్కారం

ప్రజల నుంచి వచ్చే విన తులను పరిశీలించి తక్షణ పరిష్కారం చూపించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.నల్లనయ్య తెలిపారు. సోమ వారం నగరపాలక సంస్థ కార్యాలయం లో ఏర్పాటుచేసిన ప్రజా ఫిర్యాదులు వేదికలోవచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీక రించారు.

అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటుచేయండి

అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటుచేయండి

మండలంలోని బొడ్డవర, ఇతర ప్రాంతాల్లో 18 ఏళ్ల కిందట జిందాల్‌ అల్యూమినియం పరిశ్రమ కోసం తమ భూములు సేకరించారని ఈ భూముల్లో అల్యూమినియం కర్మాగారం ఏర్పాటుచేయకపోతే తమ భూములు వెనక్కి ఇవ్వాలని జిందాల్‌ నిర్వాసితులు కోరారు.

 మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటాం

మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటాం

: బంగ్లాదేశ్‌ బాధిత మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం ద్వారా ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.

 సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు భరోసా

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు భరోసా

:పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ భరోసాగా నిలుస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు. సోమవారం రాజాంలోని టీడీపీ కార్యాలయంలో 16 మందికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

 గిట్టుబాటు ధర కల్పించడమే ధ్యేయం

గిట్టుబాటు ధర కల్పించడమే ధ్యేయం

ww

 ro plants not working పనిచేయని ప్లాంట్లు

ro plants not working పనిచేయని ప్లాంట్లు

ro plants not working నెల్లిమర్ల మండలం మొయిద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాడైన ఆర్వో ప్లాంట్‌ ఇది. గత కొద్దిరోజులుగా పనిచేయడం లేదు. దీంతో వందలాది మంది విద్యార్థులకు తాగునీరు అందని ద్రాక్షగా మిగిలింది. నెల్లిమర్ల మండలంలో 72 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 11 చోట్ల ఆర్వో ప్లాంట్లు పూర్తిగా పాడయ్యాయి. దీంతో విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.



తాజా వార్తలు

మరిన్ని చదవండి