రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్తిగా విద్యార్థులతో రాష్ట్ర విద్యాశాఖ అమరావతి శాసనసభ మీటింగ్ హాలులో బుధవారం స్టూడెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉంగుటూరు నియోజకవర్గ పర్యటన ఖరారైంది.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని పరిధిలోని ట్రిపుల్ ఐటీలలో విద్యార్థు లకు మెరుగైన భోజన సౌకర్యాలు అందించే క్రమంలో నూతన మెస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అది నూజివీడు ట్రిపుల్ క్యాంపస్లో బెడిసి కొడుతోం దని చెప్పవచ్చు. విద్యార్థులు ఆహారం కోసం రోడ్డెకుతున్నారు.
చీకటి పడితే చాలు.. పట్టణాన్ని పొగ కమ్మేస్తోంది. అది కూడా భరించలేని వాసనతో కూడిన పొగ.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబరు 1న జిల్లా పర్య టనకు రానున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరిపై వున్న లక్ష్మీ నారసింహుని ఆలయాన్ని సందర్శించారు.
సార్వా మాసూళ్ల సమయంలో తుఫాన్లురైతుల్లో అలజడి రేపుతున్నాయి. మొన్న మొంథా తుఫాన్ భయపెట్టింది. నేడు సెలార్ తుఫాన్ పరుగులు పెట్టిస్తున్నది.
జిల్లాలోని కైకలూరులో రూ.8 కోట్ల మేర అక్రమాలు వెలుగు చూశాయి.
ఆర్టీసీ ఏలూరు పెట్రోల్ బంకులో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మూడో రోజు డిపో ముందు ఆదివారం పలు యూనియన్ల నాయకులు నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం నాడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాథపురంలో కొలువు తీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు.