గుండె నొప్పి అంటూ ఆసుపత్రికి వెళ్ళిన మహిళ వైద్యుల నిర్లక్షంతో ప్రాణాలు కోల్పో యిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకున్నది.
పంచా యతీ నిధుల దుర్వినియోగం అభియోగంపై భీమ డోలు గ్రామ కార్యదర్శి తనూజకు జిల్లా పంచాయతీ అధికారులు షోకాజ్ నోటీసులు అందజేశారు.
త్వరలో సంస్థాగత ఎన్నికలకు జనసేన సిద్ధం అవు తుందా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది.
మునిసిపాల్టీలకు ప్రత్యేకాధికారుల పాలన ను మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసింది. పాలకవర్గాలు లేని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాల్టీలకు ఆరు మాసాల క్రితం నియమించిన ప్రత్యేకాధికారుల గడువు ముగియడంతో దీనిని మళ్లీ పెంచారు.
వైసీపీ హయాంలో అక్రమ మార్గాల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లిన ఏలూరు చైత్ర ఆసుపత్రి నేడు అదే బాణిలో పేదల నుంచి అడ్డగోలుగా దోచుకుంటున్నది.
బడుగు, బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో భజన మందిరాలు, దేవాలయాల నిర్మాణాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వాణి ట్రస్టు నిధులు మం జూరుచేస్తోంది. ఎవరైనా ఆలయాలు నిర్మా ణం చేయదలుకుంటే దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
ఆర్టీసీ పెట్రోల్ బంకులో స్కామ్కు సంబంధం లేని ఉద్యోగులకు ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ను వెనక్కి తీసుకోవాలి.
చినవెంకన్న మూల విరాట్ ను ఓ భక్తుడు సెల్ఫోన్ ద్వారా ఫొటోలను తీసి తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవ డం స్థానికంగా కలకలం రేపింది.
తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బర్నికల సత్యనారాయణ వయసు 40 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం బ్రెయిన్ స్ర్టోక్ వచ్చి మెదడులో నరా లు కట్ అయ్యాయి.
జిల్లాలో భూముల రీ సర్వే ప్రహసనంలా సాగుతోంది. ఈ నెలాఖరు నాటికి మూడో విడత సర్వే పూర్తి చేయడానికి సర్వే, రెవెన్యూ శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.