పంజాబ్ వెరైటీ రకం పీఆర్ 126 వరి ప్రతికూల వాతావరణాన్ని, తెగుళ్లను తట్టుకు ంటుంది. ఆశించిన దిగుబడినిస్తుంది.
ఏలూరులో మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో వారు నివసించిన ఇంటి పరిసర ప్రాంతంలోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ మార్గశిరమాసంలో వివాహాలను చేసు కునేందుకు శుక్రమౌఢ్యమి కారణంగా అతి తక్కువ ముహూర్తాలు ఉన్నాయి.
ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువుతీరిన లక్ష్మీనారసింహుని ఆలయంలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఈనెల 24న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
:ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎన్టీఆర్ ఉచిత వైద్యసేవలకు రోగులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కారణాలపై జిల్లాలోని రెండు నెట్వర్క్ ఆసుపత్రులకు కలెక్టర్ వెట్రిసెల్వి జరిమానా విధించారు.
స్థలాల పేరిట.. రుణాల దందాతో జిల్లా సహకార బ్యాంకు పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయింది.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎన్టీఆర్ ఉచిత వైద్యసేవలకు రోగులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కారణాలపై జిల్లాలోని రెండు నెట్వర్క్ ఆసుపత్రులకు కలెక్టర్ వెట్రిసెల్వి జరిమానా విధించారు.
ఆర్టీసీ పెట్రోల్ బంకులో నిధుల దుర్వినియోగంలో కిందిస్థాయి సిబ్బంది నలు గురిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో చాలా కాలం కిందట పనిచేసిన అధికారులను విచారణ లోకి తీసు కోకుండా కిందిస్థాయి ఉద్యోగులపై వేటు వేయడంపై దుమారం రేగు తోంది.
విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య వారధిగా మారిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ వచ్చే నెల 5న నిర్వహించనున్నారు.
పట్టణాల్లో మునిసిపల్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.