మొంఽథా తుఫాన్ ప్రభావంతో పత్తి రైతులు భారీగా నష్టపోయారు. వ్యయప్రయాసలకు ఒర్చి మిగిలిన పంటను ఒబ్బిడి చేశారు. అయితే తీతకు వచ్చిన కాస్తా పంటను దక్కించుకుందామంటే ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తోంది.
‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రం హీరో విక్రాంత్, హీరోయిన్ చాందిని చౌదరి ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతరలో సందడి చేశారు.
స్వాతంత్య్ర సమర యోఽథు డు, విప్లవ వీరు డు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి విగ్రహా విష్కరణ నేటి యువతకు స్ఫూర్తి దాయకమని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
మార్కెట్లో కూరగా యల ధరల దిగిరానం టున్నాయి. గత మూడు వారాలుగా కూరగాయలు ధరలు భగ్గుమం టున్నాయి. కార్తీక మాసంతో పాటు, వాతావరణంలో వచ్చిన మార్పుతో దిగుబడి తగ్గడం వంటి కారణాలతో కూరగాయల ధరలు తగ్గడం లేదు.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రధాన అనుచరుడు, పోతునూరు భోగేశ్వరస్వామి సహకార సొసైటీ మాజీ అధ్యక్షుడు దూళిపాళ నాగేంద్ర వరప్రసాద్ (బజ్జీ)ను దెందులూరు పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.
ఇంటింటి టీడీపీ కార్యక్రమం పేరిట కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, పథకా లను జూలైలో అందరూ కలిసి ప్రజలకు వివరించి సక్సెస్ అయ్యారు.
నరసా పురం నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల ప్రక్రియ దాదాపు పూర్తయింది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట నష్టపరిహారాన్ని పెంచారు.
భోజనం ఎలా వుంది ? పదార్థా లన్నీ రుచిగా వుంటున్నాయా ? మెనూ ప్రకారం అన్నీ పెడుతున్నారా ? లేదా’ అంటూ జిల్లా కలె క్టర్ వెట్రిసెల్వి ఏలూరు అశోక్నగర్లోని కె.పి.డి. టి. హైస్కూలు విద్యార్థినులను ప్రశ్నించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే వస్తువులు, సామగ్రి ప్రతి పోలీస్ స్టేషన్ చుట్టిముట్టే ఉన్నాయి. జిల్లాలో గతంలో స్టేషన్ల వద్ద మందుగుండు సామాగ్రి వల్ల జరిగిన ప్రమాద ఘటనలున్నాయి.