నిన్నటి వరకు ఎలాంటి అనుమతులు లేకున్నా చాటుమాటుగా అక్రమ మట్టి తోలకాలు సాగిస్తున్న నూజివీడులోని మట్టి మాఫియా మంగళవారం రాత్రి నుంచి అడ్డొస్తే తొక్కించే స్తామంటూ బెదిరింపులకు దిగింది.
పాలనా పరంగా ఇంకా గాడిన పడాలి. జవాబుదారీతనం పెరగాలి. జనాభా ప్రాతిపదికన సిబ్బందిని సర్దుబాటు చేసినప్పటికి పలుచోట్ల సేవల పరంగా నిర్లక్ష్యం కనిపిస్తోంది.
బాలల దినోత్సవాన్ని పిల్లలకు దూరం చేసేలా ఈనెల 14న సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ–1) పరీక్షలను నిర్వహించడానికి విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక ఏలూరు జిల్లా ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో బుధవారం ఉత్సాహంగా ముగిశాయి.
రైతులు తాము పండించే పంటలకు మెరుగైన ధరను కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
షేర్ వాల్ టెక్నాలజీని వినియోగించి అతి తక్కువ ఖర్చుతో కైకలూరులో పేదల ఇళ్లను నిర్మించేలా శ్రీకారం చుట్టింది. ఈ పద్ధతిలో ఇప్పటికే ఇరవై ఇళ్లను పూర్తిచేశారు.
పాడి పెంపకానికి మంచిరోజులు వచ్చాయి. స్వచ్ఛమైన పాలు తాగేందుకు చాలామంది ఆసక్తి చూపడంతో రైతులకు పశువుల పెంపకం ఆదాయ మార్గంగా మారింది.
కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోంది.సూపర్సిక్స్ పథకం అమలులో కీలకంగా వ్యవహరిస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మొంథా తుఫాన్ నష్టాలపై అంచనాకు వచ్చిన కేంద్రబృందం పరిశీలన కార్యక్రమం అరగంటలోనే ముగించేశారు. ఉంగుటూరు మండలంలో నారాయణపురం, ఉంగు టూరు గ్రామాల్లో పర్యటించాల్సినప్పటికి నారాణయపురంతోనే సరి పెట్టేశారు.
వరి కోతలకు వెళుతుండగా విద్యుత్ షాక్కు గురై ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.