Home » Editorial » Sampadakeeyam
‘అవకాశాల పురిటిగడ్డ’గా (land of opportu-nity) పేరుగాంచిన అమెరికాలో ఇప్పటికీ అదే వాతావరణం ఉన్నదా? ఈ ప్రశ్నకు అంత సులువుగా సమాధానం చెప్పలేని పరిస్థితి నేడు ఆ దేశంలో నెలకొని ఉన్నది. అమెరికాకు తరలి వచ్చే భారతీయ యువత ఆ దేశ వాస్తవిక పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్నాకనే ఒక నిర్ణయం తీసుకోవటం మంచిది.
ప్రధాన ప్రతిపక్షం అయిన భారత జాతీయ కాంగ్రెస్ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపూర్వ సుహృద్భావాన్ని సహకార వైఖరిని చూపారు! ఇటీవల కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను తిరగరాసి అందులో తన ఆంతరతమ (ఇన్నర్ మోస్ట్) ఆలోచనలు, భావాలను చేర్చే కార్య భారాన్ని ఆయన స్వచ్ఛందంగా తన మీద వేసుకున్నారు. మునుపెన్నడూ జరగని ఈ పని
గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో తమ కష్టాలు పరిష్కారం కావాలని ఆర్టీసీ, అంగన్వాడి, ఆశ, మున్సిపాలిటీ, పంచాయతీ, కేజీబీవీ తదితర రంగాల కార్మికులు సమ్మెలు ఆందోళనలు చేశారు. కానీ గత ప్రభుత్వం సమ్మె చేస్తున్న కార్మికులను పిలిచి చర్చలు చేయకపోగా, పనికిమాలిన సంఘాలంటూ అవమానపరిచింది, స
నక్సలిజాన్ని సమూలంగా తుదముట్టిస్తామని అమిత్ షా పదేపదే చెప్తున్నారు. దేశంలో ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా సృష్టించే సమస్యలు ఉన్నంత కాలం ఏదో ఒక రూపంలో పోరాటాలు, నిరస
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లలో నమోదైన ఓట్లన్నింటినీ వీవీప్యాట్ స్లిప్పులతో నూటికి నూరుశాతం సరిపోల్చిన తరువాతే విజేతలను నిర్ణయించాలంటూ
రాజస్థాన్లోని బన్స్వారాలో ఏప్రిల్ 21వ తేదీన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్న మాటలు సామాన్యమైనవి కావు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాక, అనేక ప్రజాస్వామిక, హక్కుల సంఘాలు కూడా...
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించింది. మజ్లిస్లోని మొత్తం 93స్థానాల్లో ఆయన పార్టీకి 70సీట్లు దక్కాయి...
వార్ రుక్వాదీ పాపా, ఔర్ ఫిర్ హమారీ బస్ నికాలీ పాపా...! అని ఓ విద్యార్థిని ఎంతో ఉద్వేగంతో తన తల్లిదండ్రులకు చెబుతున్న ఓ విడియో అడ్వర్టయిజ్మెంట్...
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువ వర్షాన్ని తెస్తాయని భారత వాతావరణశాఖ చల్లనిమాట చెప్పింది. ప్రకటన వెలువడిననాటికీ, వాటి ఆగమనానికి మధ్య దాదాపు రెండునెలల ఎడం...
ఎన్నికలబాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా ప్రకటించి, రద్దుచేసిన తరువాత, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ పథకాన్ని వెనకేసుకొస్తూ...