Home » Health
ఉసిరికాయ జ్యూస్, నిమ్మ జ్యూస్ రెండూ సిట్రస్ పండ్లే.. అయితే నిమ్మకాయలు ఏ కాలంలో అయినా అందుబాటులో ఉంటాయి. కానీ ఉసిరికాయలు మాత్రం కేవలం సీజన్లోనే లభ్యమవుతాయి. ఈ రెండూ బరువు తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉన్నా.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..
అనాసపువ్వు వంటల్లో వాడే సాధారణ సుగంధ ద్రవ్యం. ముఖ్యంగా మసాలా వంటలు, బిర్యానీలలో స్టార్ అనీస్ ను వాడుతుంటారు. అయితే ఇలా కాకుండా అనాసపువ్వు నీటిని తీసుకుంటే ఆరోగ్య పరంగా బోలెడు ప్రయోజనాలున్నాయని అంటున్నారు నిపుణులు.
బయోటిన్ లోపం అరుదుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇది పొడి, పొలుసుల చర్మం, పెళుసుగా ఉండే గోర్లు, జుట్టు రాలడం వంటి లక్షణాల ద్వారా బయటపడుతూ ఉంటుంది. చాలా మంది బయోటిన్ సప్లిమెంట్లను తీసుకుంటుంటారు. అయితే బయోటిన్ ను సహజంగా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
పాలు ఆరోగ్యానికి మంచివని తెలుసు. పాలతో విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. శరీరాన్ని, ఎముకలను బలంగా మారుస్తాయి. అందుకే వైద్యులు పాలు తరచూ తాగాలని సూచిస్తుంటారు. కానీ ఎక్కువ పాలు తీసుకోవడం హానికరం అని మీకు తెలుసా? పాలు అతిగా తాగడం వల్ల కలిగే నష్టాలు, రోజులో ఎంత పాలు తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అసలే మామిడి పండ్ల కాలం.. చూడగానే నోరూరతుంది. మ్యాంగో తినాలని ఎవరికి ఉండదు. మామిడిపండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు.. పోషకాలతో కూడి ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, అలాగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మామిడి పండ్లలో జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఎంజైమ్లు ఉంటాయి. అయినప్పటికీ మామిడి పండ్లు తింటే షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు.. బరువు పెరుగుతారనే ఆందోళన చాలామందిలో కనిపిస్తుంది.
చాలామంది ల్యాప్టాప్ లు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని ఉద్యోగాలు చెయ్యాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వీటి మధ్య ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద ఛాలెంజ్ అనే చెప్పవచ్చు.
కాల్షియం శరీరానికి చాలా అవసరం. కానీ రాత్రి భోజనంలో కాల్షియం అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయని అంటారు. అసలు ఇందులో నిజమెంతుందో తెలుసుకుంటే..
ప్రకృతి చాలా విచిత్రమైనది. చాలా సాధారణం అనిపించే ఎన్నో మొక్కలు, చెట్లు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవన్నీ వేల సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో భాగంగా ఉన్నాయి. చాలా వరకు రోడ్ల పక్కన, పొదలలోనూ తమలపాకులాగా తీగలు అల్లుకుని ఉంటుంది తిప్పతీగ.
వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగాయట. ఈ కేసుల్లో వ్యాధిగ్రస్తులు షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతోనే బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్నవారితో సహా, సాధారణ వ్యక్తులెవరూ వేసవికాలంలో ఏసీ గదిలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లవద్దు.
ఆడుతూ పాడుతూ అల్లరి చేసే చిన్న పిల్లలలో అధిక రక్తపోటు ఎదురుకావడం అనేది ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం చాలా మంది పిల్లలు ఈ అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయంటే..