భారత్, చైనా వంటి దేశాల నుంచి వచ్చి అమెరికాలోని అత్యుత్తమ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులను తిరిగి స్వదేశాలకు వెళ్లనివ్వటం సిగ్గుచేటు అని.....
పాకిస్థాన్పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి వల్లమాలిన ప్రేమను చాటుకుంది..! పాక్కు భారీగా సైనిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది....
రష్యా చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్నా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే అంశంలో భారత్ వెనక్కి తగ్గడం లేదు...
అమెరికాలో బిడ్డకు జన్మ ఇవ్వాలన్న ప్రణాళికతో టూరిస్టు వీసా కావాలని కోరితే అందుకు ట్రంప్ ప్రభుత్వం నిరాకరించనుంది....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన తర్వాత.. ట్రంప్నకు ఇలా ప్రధాని ఫోన్ చేయడంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
భారత్లో వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడిన నేపథ్యంలో హెచ్-1బీ వీసాదారులకు అక్కడి ఇమిగ్రేషన్ లాయర్లు కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇండియాకు వెళితే వీసా స్టాంపింగ్ ఆలస్యమై చిక్కుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఓ వ్యక్తికి అరుదైన క్యాన్సర్ ఉన్న విషయం తెలియకుండా అతని నుంచి స్పెర్మ్ను తీసుకొని యూరప్ అంతటా దాదాపు 200 మంది పిల్లలను గర్భం దాల్చడానికి ఉపయోగించారు. ఇప్పుడు ఆ చిన్నారుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది.
ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న ఓ మహిళ అతని భార్య సడెన్ గా ఎంట్రీ ఇవ్వడంతో షాక్ కి గురైంది. తప్పించుకునే ప్రయత్నంలో 10వ అంతస్తు బాల్కానీ నుంచి కిందకు దిగే ప్రయత్నం చేయగా అది కాస్త బెడిసి కొట్టింది.
ఓ వ్యక్తి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జర్నీ విషాదంగా ముగిసింది. దాత నుంచి కిడ్నీ తీసుకున్న 5 వారాలకే గ్రహీత దారుణమైన వ్యాధి బారినపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
తాము వలసలను భారీగా తగ్గించామని, అందువల్లే గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అమెరికన్లకు ఎక్కువ ఉద్యోగావకాశాలు, మంచి వేతనాలు దక్కుతున్నాయని అన్నారు. పెన్సిల్వేనియాలోని మౌంట్ పొకానోలో మంగళవారం జరిగిన సభలో ట్రంప్ ప్రసంగించారు.