భారత్ నుంచి అమెరికాలోకి వచ్చే బియ్యంపై మరిన్ని పన్నులు విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారతీయులు పన్నులు చెల్లించాల్సిందేనని హూంకరించారు...
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యంపై భారీ మొత్తంలో టారిఫ్లు విధించడానికి పూనుకున్నారు. తాజాగా, వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
భారత్పై భారీగా సుంకాలు విధించడం, హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలతో భారత్-అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమెరికా కాంగ్రెస్ నాయకులు మాత్రం భారత్తో బలమైన బంధాలను కోరుకుంటున్నారు.
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని భారత్ను ఇజ్రాయెల్ కోరింది. భారత్లో పలు ఉగ్ర దాడులకు కారణమైన పాకిస్థాన్కు చెందిన లష్కరే ....
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటోందని మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ అన్నారు. అధ్యక్షుడికి చెక్ పెట్టే విషయంలో అమెరికా చట్టసభలు కూడా విఫలమయ్యాయని అన్నారు.
జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.6గా నమోదైంది. భూకంప తీవ్రత దృష్ట్యా అక్కడి మెటియొరొలాజికల్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది.
హెచ్-1బీ వీసాల విషయంలో నిబంధనల్ని కఠినతరం చేసేందుకు అమెరికా ప్రభుత్వం మరోసారి చర్యలు చేపట్టింది. ఆ దేశ పౌరుల వాక్ స్వాతంత్ర్యాన్ని సెన్సార్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. కంటెంట్ మోడరేటర్లు, ఫ్యాక్ట్ చెకర్ల వంటి వీసా దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించాలని, సెన్సార్ అనుమానమున్న దరఖాస్తులను తిరస్కరించాలని అక్కడి రాయబార కార్యాలయ అధికారులకు మెమో జారీచేసింది.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పై పాకిస్థాన్ యంత్రాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఓ సదస్సులో పాల్గొన్న జైశంకర్.. పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ గురించి మాట్లాడారు.
దాదాపు గత నాలుగు సంవత్సరాలుగా యుద్ధభూమిలో కొట్లాడుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ విషయంలో భారత్ దౌత్యపరంగా సమతుల్య చర్యలు తీసుకుంటోంది....