తమిళనాడులోని విల్లుపురంకు సమీపంలో హైవేపై వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. రెండు వంతెనల మధ్య ఇరుక్కుపోయింది. ఆ ప్రమాదం కారణంగా బస్సు నుజ్జునుజ్జయిపోయింది. అదే సమయంలో బైక్ మీద వెళ్తున్న ఓ వ్లాగర్ కెమెరాలో ఆ యాక్సిడెంట్ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
అంతర్గత సమస్యలకు అధిష్టానంపై నిందలు వేయకుండా స్థానిక నాయకులే బాధ్యత వహించాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 'వీబి-జీ రామ్ జీ' బిల్లును పార్లమెంటు ముందుకు కేంద్రం తీసుకువచ్చింది. సమవేశాల చివరిరోజు లోక్సభలో 8 గంటల చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది.
వసంతం వచ్చేసింది.. అనే బెంగాలీ పాటతో పాపులర్ అయిన చక్రవర్తి ఆ పాటను పాడుతుండగా మాలిక్ స్టేజ్పైకి వచ్చి పెద్దగా అరుస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించాడని తన ఫిర్యాదులో చక్రవర్తి పేర్కొన్నారు.
మధ్యాహ్నం 3 గంటల వరకూ వెలువడిన ఫలితాల సరళి ప్రకారం, మహాయుతి కూటమి 214 స్థానాల్లో గెలుపును ఖాయం చేసుకోగా, బీజేపీ 118 స్థానాల్లో ఆధిపత్య సాగిస్తోంది.
సంఘ్కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని మోహన్ భాగవత్ స్పష్టత ఇచ్చారు. తమకు దేశమే తొలి ప్రాధాన్యమని, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సంఘ్ సేవకులు పనిచేస్తుంటారని వివరించారు.
టికెట్ ధరలు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో రైలు ప్రయాణీకులపై ఆర్థిక భారం పడనుంది.
ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలకు ఈ బాధ తప్పడం లేదు. ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.
గత కొన్ని రోజులుగా మంచు తీవ్రత ఉత్తర భారతంలో బాగా పెరిగింది. శీతాకాలంలో ఇలాంటి పరిస్థితులు సాధారణమే అయినప్పటికీ, కాలుష్యం కలిసి మంచును మరింత దట్టంగా చేస్తోంది. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలని..
అహ్మదాబాలోని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మహిళపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ ని ఆ మహిళ ఐడీ కార్డు చూపించమని కోరగా కోపంతో రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్ ఆమెను దుర్భాషలాడుతూ.. చెంప చెల్లుమనిపించాడు.