గత ఏడాది మేలో బీజేపీ నుంచి పవన్ సింగ్ను పార్టీ అదిష్ఠానం బహిష్కరించింది. కారాకాట్ నియోజకవర్గం నుంచి ఎన్డీయే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడంతో పార్టీ ఆదేశాలకు ఆయన ధిక్కరిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ పోటీలోకి దిగారు.
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కంటే ఔరంగజేబే సమాజ్వాది పార్టీకి ఆరాధ్యదైవం అయ్యాడని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. అబు అజ్మీని పార్టీ నుంచి ఎందుకు తొలగించలేదని సమాజ్వాదీ పార్టీని ఆయన నిలదీశారు.
అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్లోని "విపశ్యన'' ధాన్య కేంద్రంలో బుధవారం నుంచి పదిరోజులు పాటు పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ట్రిప్ సైతం రాజకీయ విమర్శలకు దారితీసింది.
Bofors Case CBI Request : దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన బోఫోర్స్ కుంభకోణం కేసును (Bofors Scam) మళ్లీ తెరపైకి తెచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI). చిత్రా సుబ్రమణ్యం రాసిన కొత్త పుస్తకం బోఫోర్స్ గేట్ ఆధారంగా అమెరికాను ఈ విషయంలో సీబీఐ..
హోలీ పండుగ వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త తెలిపింది. పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఏ ఏ రూట్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
తమిళగ వెట్రి కళగం (టీవీకే)పార్టీ స్థాపించిన సినీ హీరో విజయ్ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని హీరో విశాల్ ప్రశ్నించారు. విజయ్ రాజకీయ ప్రవేశంపై మీ స్పందన ఏంటని విశాల్ను మీడియా ప్రశ్నించగా, దానిపై ఆయన స్పందిస్తూ ‘ముందు విజయ్ను మీడియా ముందుకు రమ్మనండి.
సినీ, రాజకీయ రంగాల్లో చక్రం తిప్పిన ఎంజీఆర్లా ఎదిగి, వచ్చే ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పగటికలలు కంటున్నాడని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీమంత్రి డి.జయకుమార్(Former Minister D. Jayakumar) విమర్శించారు,
ప్రతిభాషకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం విద్యార్థుల భవిష్యత్తుకు మంచిదని, అదే సమయంలో ప్రతిభాషను విద్యార్థులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించడం వారికి భారం అవుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు.
భారత వాయుసేన సామర్థ్యం పెంపునకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకోక తప్పదని ఉన్నత స్థాయి కమిటీ అభిప్రాయపడింది.
అమెరికన్ ఇన్వె్స్టమెంట్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూపులో కూడా ఇలాంటి పొరపాటే జరిగింది. కాకపోతే ఒకటి రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ. 52,314 కోట్ల నగదు పొరపాటున ఒకరి ఖాతాలోకి జమయ్యింది.