చైనా పౌరులకు బిజినెస్ వీసాల జారీ గడువును భారత ప్రభుత్వం తగ్గించింది. ఇకపై నాలుగు వారాల్లోనే వీరి దరఖాస్తులను పరిశీలించి....
భారతీయ జనతా పార్టీకి త్వరలో కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. డిసెంబర్ 19న పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను...
అస్సాం సాంస్కృతిక ఐకాన్, ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ జుబీన్ గార్గ్ ఇటీవల సింగపూర్ లో కన్నుమూశారు. ఓ ఈవెంట్ లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే..
లోకాయుక్త చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదంటూ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతూ జనవరి 30 నుంచి నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
ఇండిగోపై సీసీఐ కూడా దృష్టి సారించింది. మార్కెట్లో తనకున్న ఆధిపత్యాన్ని దుర్వినియోగ పరిచిందో లేదో తేల్చేందుకు ప్రాథమిక స్థాయిలో పరిశీలన చేపట్టినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జనాభా లెక్కల ప్రక్రియకు రూ. 11,718 కోట్ల బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా జనాభా, డెమోగ్రఫిక్ వివరాలు సేకరణకు సహాయపడుతుంది. ఇంకా..
ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు గొప్ప ఆయుధం. ఓటింగ్తో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు పొందాలి.. దాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి. కాగా, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఓ మహిళను చంపేసిన పులి ఎట్టకేలకు చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నీలగిరి జిల్లాలో గత నెల 24వ తేది పులి మహిళపై దాడిచేసి చంపేసింది. కాగా.. ఆ పులిని బంధించేందుకు అటవీ అధికారులు ప్రయత్నించి ఎట్టకేలకు దానిని బంధించడంతో ఈ ఏరియా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ రాష్ట్రంలో రాజకీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయాలా... లేక కూటమిలో చేరాలా అన్నదానిపై నిర్ణయాధికారం విజయ్దేనని టీవీకే పార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు టీవీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో.. అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్కి అతని సన్నిహితుడు, ఇప్పటివరకు ఆయన వెన్నంటి ఉన్న పీటీ సెల్వకుమార్ ఝలక్ ఇచ్చారు. ఆయన టీవీకేని వదిలి డీఎంకే పార్టీలో చేరారు.