సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్టు పెట్టారు. రజనీ కలకాలం ఎంతో ఆరోగ్యంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థించారు.
కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల వయసులో శుక్రవారం కన్నుమూశారు.
తమిళనాడులోని కులశేఖరపట్టణంలో 2027 నుంచి రాకెట్ ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉన్నదని.. రాష్ట్ర ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి తెలంగాణలో....
మానాల రద్దుతో తీవ్రంగా ఇబ్బంది పడిన ప్రయాణికులకు కాసింత అదనపు పరిహారం ఇచ్చేందుకు ఇండిగో ముందుకొచ్చింది.....
ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గురువారం ఫోన్లో మాట్లాడారు. భారత్-అమెరికాల మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంపై......
తమపై సుంకాల కొరడా ఝుళిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు.. మెక్సికో దేశం తమతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలూ....
పౌరుల గుర్తింపునకు సంబంధించి భారత్ అమలుపరిచిన ఆధార్ను.. ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రపంచబ్యాంకు చేపట్టిన ఐడీ4డీ ప్రాజెక్టును పలువురు భారతీయ ప్రముఖులు....
న్నికల సంస్కరణలపై లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ఆందోళనగా కనిపించారని...
ఇటీవల మనదేశంలో రెండ్రోజులు పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు విమానాశ్రయంలో స్వాగతం పలికిన ప్రధాని మోదీ..