Home » Alluri Sitaram Raju
Alluri Sitarama Raju Dist: ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు 1/70 యాక్ట్పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన సంఘాలు, వామపక్షాలు బంద్ చేపట్టాయి. ఈ బంద్కు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. దీంతో జిల్లాలో 48 గంటల పాటు బంద్ ప్రభావం ఉండనుంది.
అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా మ్యూజియం నుంచి ప్రధాన వేదిక వరకు కల్చరల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో సహా ఉన్నతాధికారులు అంతా సంప్రదాయ నత్యాలతో పాటు ప్లాస్ డార్క్ డ్యాన్స్ చేస్తూ ఫెస్టివల్ శోభ తీసుకువచ్చారు.
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విమానాశ్రయానికి ఓ స్వాతంత్ర్య సమరయోధుడి పేరు పెడుతూ శాసనసభలో ఓ ప్రతిపాదన చేసింది.
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కు...
ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో తండ్రి, కొడుకు మృతిచెందారు. అదే వాహనంపై ఉన్న తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెంలో శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి.
అరకులోయ: అల్లూరి ఏజెన్సీలో డోలీ మోతలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీలో సంపూర్ణమైన రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడంలేదు. వైద్య సదుపాయం కోసం అరకులోయ పరిసర ప్రాంతాల ప్రజలు డోలీ మోతలు కొనసాగిస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని పాడేరులో (Paderu) జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) స్పందించారు. పాడేరు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటన బాధాకరమని ఆమె అన్నారు.
గోదారమ్మను నమ్ముకునే ఆ కుటుంబాలు ఏళ్లకేళ్లుగా మనుగడ సాగిస్తున్నాయి...
అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) ఎటపాక మండలం టీపీవీడు పంచాయతీలోని గోదావరి ఒడ్డున ఉన్న గొల్లగూడెంలో పావురం కలకలం రేపింది.