Home » AP CRDA
వైసీపీ ప్రభుత్వం హయాంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో (Amaravati) ఎలాంటి విధ్వంసం జరిగిందనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పుడే ‘సాహో అమరావతి’ అంటూ ఊపిరిపీల్చుకుంది..