Home » Bhatti Vikramarka Mallu
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం ఆశించిన మేర రావడం లేదు. ఏప్రిల్-అక్టోబరు మధ్య మూడు నెలల్లో రాబడి తగ్గింది. దీంతో అదనపు ఆదాయ వనరులపై దృష్టిసారించాలని సీఎం రేవంత్, ఆర్థిక శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి పలుసార్లు సూచించారు.
దివంగత ప్రధాని, భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్థి పథంలో నడిపిన దార్శనికుడని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు 20000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పాలసీ కోసం విద్యుత్ రంగంలో అపార అనుభవం ఉన్న నిష్ణాతులను, అనుభవజ్ఞుల సలహాలతో ప్రణాళిక సిద్ధం చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేసి ప్రభుత్వ బడుల నిర్వహణ బాధ్యత అప్పగిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పాఠశాలల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్లను ఇవాళ(ఆదవారం) విడుదల చేశారు.
చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురికాకుండా ఆపాలనేది తమ ప్రభుత్వం ఆలోచన అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మూసీ నదిలో మంచినీరు పారించడం పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన అని వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారంతా మంచి వాతావరణంలో బతికేలా చూడటమే ప్రభుత్వ ఉద్దేశమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోనే సంచలన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కీలకమైన ఉపముఖ్యమంత్రి ఇంట్లోనే దొంగలు పడ్డారు. భారీగా సొమ్ములను ఎత్తుకెళ్లారు. ఉపముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది..
ప్రతిపక్ష నేతలు అంటే తమకు గౌరవం ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఏం చేయాలో తమకు తెలుసునని మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. బీజేపీ ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతుందని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. పన్నుల నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50 శాతానికి కేంద్రం పెంచాలని అడిగారు. ప్రజా భవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశం ఈరోజు(మంగళవారం) జరిగింది. చైర్మన్, సభ్యులతో కూడిన ఈ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది.