• Home » Botcha Sathyanarayana

Botcha Sathyanarayana

 AP Election 2024: చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి: మంత్రి బొత్స

AP Election 2024: చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి: మంత్రి బొత్స

మొన్న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ రెడ్డి (CM Jagan) ని టార్గెట్ చేస్తూ ఒక షూటర్‌తో టీడీపీ నేతలు కొట్టించారని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆరోపించారు. సోమవారం నాడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు రాయితో జగన్‌ని కొట్టించడం, నిన్న గులక రాళ్లతో దాడి చేయించుకోవడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ యాక్టర్ కాదు, రియల్ ఫైటర్ అని కొనియాడారు.

AP NEWS; మంత్రి బొత్స పోటీ చేసేది అక్కడి నుంచే.. ఏమన్నారంటే..?

AP NEWS; మంత్రి బొత్స పోటీ చేసేది అక్కడి నుంచే.. ఏమన్నారంటే..?

వైసీపీ (YSRCP) చేపట్టిన ‘సిద్ధం’ సభలే తమకు ఆదరణ తీసుకువస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. సోమవారం నాడు మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ‘సిద్ధం’ సభలో జనాలు తక్కువగా ఉన్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రాఫిక్స్‌ను ఎలా మార్ప్ చేశారో అలాగే అందరూ చేస్తారనుకోవడం తప్పని అన్నారు.

AP Politics: నేను కూడా పొత్తుకు రెడీ.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

AP Politics: నేను కూడా పొత్తుకు రెడీ.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

అధికార వైసీపీ (YSRCP)కి చెందిన వలంటీర్లు తన పార్టీకి మద్దతిస్తే వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం తన పార్టీ కార్యాలయంలో నిరుద్యోగులకు హామీ పత్రాలు ఇస్తానని ప్రకటించారు.

Nara Lokesh: ఆ పెన్నులో ఇంకంతా అవినీతి సంతకాలకే.. మంత్రి బొత్సపై నారా లోకేష్ ఫైర్

Nara Lokesh: ఆ పెన్నులో ఇంకంతా అవినీతి సంతకాలకే.. మంత్రి బొత్సపై నారా లోకేష్ ఫైర్

మంత్రి బొత్స సత్యనారాయణ పెన్నుల్లోని ఇంకంతా అవినీతి సంతకాలకే సరిపోతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) ఆరోపించారు. గురువారం నాడు చీపురపల్లిలో శంఖారావం సభ నిర్వహించారు.

Botsa Satyanarayana: మేం అలా చెప్పలే.. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సమాధానం ఇదీ...

Botsa Satyanarayana: మేం అలా చెప్పలే.. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సమాధానం ఇదీ...

Andhrapradesh: ఏపీ రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీయడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది.

AP NEWS: దుష్ట శక్తుల కుట్రలను తిప్పికొడతాం: మంత్రి బొత్స

AP NEWS: దుష్ట శక్తుల కుట్రలను తిప్పికొడతాం: మంత్రి బొత్స

దుష్ట శక్తుల కుట్రలను తిప్పి కొడతామని మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana) హెచ్చరించారు. భీమిలి‌ సంగీవలసలో ఈనెల 27వ తేదీన జరుగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం నాడు వైసీపీ నేతలు పరిశీలించారు.

Botsa Satyanarayana: పాపం.. షర్మిలను చూస్తే జాలేస్తోంది..

Botsa Satyanarayana: పాపం.. షర్మిలను చూస్తే జాలేస్తోంది..

Andhrapradesh: సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై విరుచుకుపడ్డారు.

AP Anganwadi Strike: అంగన్‌వాడీలతో చర్చలు విఫలం.. సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిక

AP Anganwadi Strike: అంగన్‌వాడీలతో చర్చలు విఫలం.. సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిక

అంగన్‌వాడీల డిమాండ్లను ఏపీ ప్రభుత్వం ( AP Govt ) పరిష్కరించాలని గత కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నారు. శుక్రవారంతో అంగన్‌వాడీల సమ్మె ( Anganwadi Strike ) 32వ రోజుకి చేరుకుంది. అయితే పలుమార్లు చర్చలకు అంగన్‌వాడీ సంఘాల నేతలను ప్రభుత్వం పిలిచింది.

AP Education: పేదలకు ‘పీజీ’ దూరం! కారణమేంటంటే..!

AP Education: పేదలకు ‘పీజీ’ దూరం! కారణమేంటంటే..!

ఏడాదికి సగటున 40 వేల మంది ఏంబీఏ, ఎంసీఏ కోర్సులు చదివితే ఈ ప్రభుత్వంలో ఆ సంఖ్య దాదాపుగా 30 వేలకు పడిపోయింది. ఇంజనీరింగ్‌, ఇతర కోర్సుల తరహాలో ఏటా అడ్మిషన్లు పెరగాల్సి ఉండగా జగన్‌ ప్రభుత్వంలో

Education: యూనివర్సిటీల్లో ‘రోస్టర్‌’ రచ్చ! అభ్యర్థుల ఆందోళన

Education: యూనివర్సిటీల్లో ‘రోస్టర్‌’ రచ్చ! అభ్యర్థుల ఆందోళన

విశ్వవిద్యాలయాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీ వ్యవహారం గందరగోళంగా మారింది. ఉన్నత విద్యాశాఖ ఖరారు చేసిన రోస్టర్‌ విధానం వివాదానికి కారణమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి