Home » ICC
మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం కొలంబోలో ఇండియాతో జరిగిన పోరులో పాకిస్తాన్ ఓపెనర్ సిద్రా అమీన్ చేసిన అతి ప్రవర్తన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆమె ప్రవర్తన లెవెల్ 1 నేరంగా గుర్తించబడింది.
IND vs NZ Final Match: ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్స్ మ్యాచ్లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. 23.2 ఓవర్లకే కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. నాలుగు వికెట్లు స్పిన్నర్లకే పడ్డాయి. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు. మ్యాచ్కు సంబంధించి బాల్ టు బాల్ ప్రతీ అప్డేట్.. ఆంధ్రజ్యోతి మీకోసం అందిస్తోంది.. అస్సలు మిస్ అవ్వకండి..
ఆగస్టు నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీల జాబితాలో భారత్ తరఫున మహ్మద్ సిరాజ్కు చోటు దక్కింది. ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అద్భుతంగా రాణించిన సిరాజ్ను ఐసీసీ నామినీగా ప్రకటించింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జూలై 20, 2025న నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్కి సంబంధించిన అప్డేట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లార్డ్స్ టెస్ట్ ఐదో రోజు ఆటకు ముందు అతడికి షాక్ ఇచ్చింది ఐసీసీ. అసలేం జరిగిందంటే..
క్రికెట్ను మరింత ఎంటర్టైనింగ్గా, ఎంగేజింగ్గా మార్చేందుకు కొత్త నిబంధనలు తీసుకొస్తూ ఉంటుంది ఐసీసీ. మరోమారు నయా రూల్స్ తెచ్చింది అత్యున్నత క్రికెట్ బోర్డు.
క్రికెట్ లవర్స్కు రాబోయే 5 సంవత్సరాలు పండగే పండగ. ఎందుకంటే వచ్చే ఐదేళ్లలో ఏకంగా 6 ఐసీసీ టోర్నమెంట్స్ జరగనున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
క్రికెట్లో ఐసీసీ త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుంది. ప్రధానంగా బౌండరీ క్యాచ్ల విషయంలో కొత్త రూల్స్ను విధించనుంది. దీన్ని బట్టి బౌండరీ లైన్ వెలుపల గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకునే బన్నీ-హాప్స్లను ఇల్లీగల్గా పరిగణించనున్నారు..
BCCI: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల క్రీడాభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్కూ ఆసక్తే. కోట్లాది మంది వీక్షించే ఈ దాయాదుల పోరుకు జెంటిల్మన్ గేమ్లో చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే పహల్గాం అటాక్తో ఈ సిచ్యువేషన్ కంప్లీట్ రివర్స్ అయ్యే చాన్సులు కనిపిస్తున్నాయి.
ICC: వచ్చే ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెడుతుండటం అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. ఫస్ట్ టైమ్ విశ్వక్రీడల్లో జెంటిల్మన్ గేమ్ను చూసే అవకాశం రావడంతో క్రికెట్ లవర్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఈ తరుణంలో మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది ఐవోసీ. అదేంటో ఇప్పుడు చూద్దాం..