Home » Indians
Indian Nurse Sentenced To Death In Yemen: భారతీయ నర్సుకు యెమెన్ (Yemen) ఉరిశిక్ష విధించింది. యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో కేరళ (Kerala) కు చెందిన నిమిషా ప్రియా (Nimisha Priya) అనే నర్సుకు ఆ దేశంలో మరణశిక్ష పడింది. 2017 నుంచి యెమెన్ జైలు శిక్ష అనుభవిస్తుంది. హత్య నేరానికి గాను 2018లో అక్కడి సుప్రీంకోర్టు ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
లండన్లోని ఓ భారతీయ కుటంబం (Indian origin Family) లో దీపావళి వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. పశ్చిమ లండన్లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
Indian Students in US: ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యం అమెరికా (America) కు వెళ్లే వారిలో భారతీయ విద్యార్థుల (Indian Students) సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భారత్ (India) నుంచి ఉన్నత విద్య కోసం విద్యార్థులు యూఎస్ వెళ్లారు.
కువైత్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల (Indian students) కు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైత్ (Indian Community School Kuwait) తీపి కబురు అందించింది.
గూఢచర్యం(Espionage) ఆరోపణలతో ఖతార్ కోర్టు 8 మంది ఇండియన్స్ కు(Indians) మరణ శిక్ష విధించిన విషయం విదితమే. అయితే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అక్కడి కోర్టులో అప్పీల్ దాఖలు చేసినట్లు అధికారులు ఇవాళ తెలిపారు.
అమెరికాలో తెలుగు విద్యార్థి నిహాల్ అంతర్జాతీయ శాంతి బహుమతి రేసులో ముందున్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల సంస్థ కిడ్స్ రైట్స్ ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి తుది పోటీదారులను ప్రకటించింది.
విదేశాలలో ఉంటూ త్వరలో స్వదేశాన్ని సందర్శించాలనే ఆలోచనలో ఉన్న ఎన్నారైలా మీరు? (Non-Resident Indians). అయితే, ఇండస్ఇండ్ బ్యాంక్ మీ కోసం ఓ సూపర్ స్కీమ్ను అందిస్తుంది.
అమెరికా చేరడానికి భారతీయులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. ఒక్క ఏడాది వ్యవధిలోనే తగిన అనుమతులు లేకుండా సుమారు 97 వేల మంది సరిహద్దులు దాటి వచ్చారని, వారిని అదుపులోకి తీసుకున్నామని అధికార వర్గాలు తెలిపాయి.
భారతదేశంలో వీలునామా ఎలాగో అమెరికాలో 'విల్ అండ్ ట్రస్ట్' దాదాపు అలాగే. అమెరికాలో కేవలం 33 శాతం మందికే విల్ అండ్ ట్రస్ట్ ఉంది. అందులోనూ ఎన్నారైలకు ఇంకా తక్కువ శాతం ఉంటుంది. జరగరానిది ఏదైనా జరిగినప్పుడు ఈ విల్ అండ్ ట్రస్ట్ లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ వారు అక్టోబర్ 22న (ఆదివారం) బ్రాడ్రన్ హైస్కూల్లో నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు నభూతో నభవిష్యత్తు అనేలా జరిగాయి. ఇంతకుముందు వాషింగ్టన్ డీసీ బతుకమ్మ చరిత్రలో జరగని విధంగా అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు, పిల్లలు ఇలా సుమారు 5000 అతిథుల వరకు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు.