Home » Music Director
తలసేమియా బాధితుల సహయార్థం ఈనెల 15న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆమె తెలిపారు.
అదొక అపురూపమైన రసానుభూతి. గొప్పదనం సమక్షంలో ఉన్నానని నాకు నేను ప్రప్రథమంగా తెలుసుకున్న సందర్భమది. యాభై హేమంతాల క్రితం (1974లో) న్యూఢిల్లీలోని మోడరన్ స్కూల్లో ఒక షామియానా కింద ఆసీనులమయి వున్నాము.
అమెరికాలోని బే ఏరియాలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (PEOPLES MEDIA FACTORY)ల ఆధ్వర్యంలో మ్యూజిక్ ఫెస్టివల్ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఘనంగా జరిగింది.
టర్కీ (Turkiye) రాయబార కార్యాలయం, టైమ్స్ ఆఫ్ ఇండియా (Times of India)ల అధ్వర్యంలో నగరంలో తొలిసారిగా టర్కిష్ సంగీతాన్ని నగర వాసులకు అందించనున్నారు. సేమ పేరుతో
మ్యూజిక్ మిసైల్ దేవిశ్రీ ప్రసాద్పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన టీ సిరీస్ భూషన్కుమార్ నిర్మాణంలో ‘ఓ పరి’ అనే ఆల్బమ్ రూపొందించి విడుదల చేశారు.