Home » NRI News
ఖతర్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలుగు కళా సమితి సంస్థ ప్రెసిడెంట్ డి. హరీశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రీడాకార్యక్రమం నిర్వహించారు.
వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో "మీరజాలగలడా నా యానతి" కార్యక్రమం అంతర్జాల వేదికపై శనివారం ఘనంగా జరిగింది.
హైదరాబాద్కు చెందిన నిఖిల కన్స్ట్రక్షన్స్కు ఏషియా బిజినెస్ అవార్డు దక్కింది. బుధవారం సింగపూర్లో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరావు వెలువోలు ...
TDP Ireland: టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఐర్లాండ్లో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆన్లైన్ ద్వారా టీడీపీ ఏపీ జనరల్ సెక్రటరీ చింతకాయల విజయ్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొని ప్రసంగించారు. తొలుత మాట్లాడిన విజయ్.. తెలుగు దేశం పార్టీ బలం, ధైర్యం కార్యకర్తలేనని అన్నారు.
స్విట్జర్లాండ్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంక్రాంతి విందు కార్యక్రమం రద్దైంది. చలి తీవ్రత, పొగ మంచు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విమానాల రాకపోకలకు ఆలస్యమైంది.
గలగల ప్రవహించే గోదావరి తీర గ్రామాలు కావచ్చు.. ఇసుక దిబ్బల ఎడారి పెట్రో నగరాలు కావచ్చు.. ఎక్కడైనా పండుగ
దేశ ఎల్లలు దాటిన తర్వాత రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలుగు వారంతా ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. ఉమ్రా చేయడానికి కుటుంబ సమేతంగా ఉప ముఖ్యమంత్రి సౌదీ అరేబియాకు వెళ్లారు.
భారతీయ సంస్కృతీసంప్రదాయాలు, కళాకారులను ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య సంస్థ ప్రోత్సహిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా
ఏపీలో శాసనసభ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయి.
ఎడారి దేశాలలోని తెలుగు సమాజమంతా కూడా కార్తీక మాసంలో ఓం నమఃశివాయ అంటూ వనభోజనాలతో సందడి చేసింది. నగరాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎవరికి వారు వనభోజనాలను నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక చింతనతో పాటు పార్కులలోని ఆకుపచ్చ పొదల మధ్య ప్రకృతిలో మమేకమై ఆనందభరితంగా గడిపారు.