• Home » Prakasam

Prakasam

Purandeswari: పురందేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడంపై రెండు రకాల చర్చలు..!

Purandeswari: పురందేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడంపై రెండు రకాల చర్చలు..!

పురందేశ్వరికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వటంపై రెండు రకాల చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీని దగ్గర చేసుకునే క్రమంలో ఇదో ప్రయత్నంగా అత్యధికులు భావిస్తున్నారు. కాగా కమ్మ సామాజికవర్గం.. ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో అయోమయ స్థితిని కల్పించి వైసీపీకి ఉపయోగపడేందుకే బీజేపీ పురందేశ్వరికి పదవిని ఇచ్చిందన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు.

AP News: కొండపి వైసీపీ ఇన్‌చార్జ్ అశోక్‌బాబుపై ఎస్పీకి ఫిర్యాదు

AP News: కొండపి వైసీపీ ఇన్‌చార్జ్ అశోక్‌బాబుపై ఎస్పీకి ఫిర్యాదు

కొండపి వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్ బాబుపై ఎస్పీ మలిక గార్గ్‌కు మాజీ ఇన్‌ఛార్జ్ వెంకయ్య ఫిర్యాదు చేశారు.

Flexy Controversy: ఒంగోలులో వివాదాస్పదమైన అమ్మఒడి కార్యక్రమ ఫ్లెక్సీ

Flexy Controversy: ఒంగోలులో వివాదాస్పదమైన అమ్మఒడి కార్యక్రమ ఫ్లెక్సీ

ఒంగోలు కలెక్టరేట్ వద్ద అమ్మఒడి కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Somuveerraju: చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి

Somuveerraju: చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీబీఐని రాష్ట్రంలోకి రావద్దన్నారని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాష్ట్రంలోకి అనుమతించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు.

Vangalapudi Anitha: హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే

Vangalapudi Anitha: హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే

జిల్లాలోని టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్ వాడీ కార్యకర్త హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.

AP News: రైలు బోగీలో మంటలు.. బెంబేలెత్తిన ప్రయాణికులు

AP News: రైలు బోగీలో మంటలు.. బెంబేలెత్తిన ప్రయాణికులు

మచిలీపట్నం-తిరుపతి (Machilipatnam Tirupati) రైల్లోని ఒక బోగీలో మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు. వెంటనే రైలును నిలిపివేసిన అధికారులు..

Prakasam Dist.: ఒంగోలులో తుపాకీ పేలుడు క‌ల‌క‌లం...

Prakasam Dist.: ఒంగోలులో తుపాకీ పేలుడు క‌ల‌క‌లం...

ప్రకాశం జిల్లా: ఒంగోలు రాజాపానగల్‌లో తుపాకీ పేలుడు కలకలంరేగింది. యూబీఐ కరెన్సీ టెస్సీ సెంటర్‌లో ఎస్పీఎఫ్ గార్డు వెంకటేశ్వర్లు గన్ పేలింది.

TDP MLA: ఎమ్మెల్యే స్వామి అరెస్ట్... తోపులాటలో చిరిగిన టీడీపీ నేత చొక్కా.. కొండేపిలో హైటెన్షన్

TDP MLA: ఎమ్మెల్యే స్వామి అరెస్ట్... తోపులాటలో చిరిగిన టీడీపీ నేత చొక్కా.. కొండేపిలో హైటెన్షన్

టంగుటూరు బయలు దేరిన ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కొండేపి నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ

కొండేపి నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ

కొండేపి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీల మధ్య హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిని ముట్టడించడానికి వైసీపీ ఇన్‌చార్జి అశోక్ బాబు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో స్వచ్ఛభారత్ నిధులు ఎమ్మెల్యే స్వామి దుర్వినియోగం చేశాడని ఆరోపించారు.

Balineni Row : బాలినేనికి సీఎం వైఎస్ జగన్ బుజ్జగింపులు.. ఈసారైనా తేల్చేస్తారా.. లేకుంటే..!

Balineni Row : బాలినేనికి సీఎం వైఎస్ జగన్ బుజ్జగింపులు.. ఈసారైనా తేల్చేస్తారా.. లేకుంటే..!

వైసీపీలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ (Tadepalli CM Camp Office) వేదికగా మరోసారి బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) నేరుగా వెళ్లి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి