Home » Reserve Bank of India
పండుగలు, ముఖ్యమైన రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలు.. బ్యాంకులు తదితరాలకు సెలవులు ప్రకటించడం సర్వసాధారణం. అయితే ప్రధానంగా బ్యాంకుల విషయంలో సెలవుల గురించి ముందుగా తెలుసుకోవడం వల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ నెలలో..
ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి అందుకు సమానమైన కరెన్సీని తిరిగి పొందవచ్చని తెలిపింది. ఇంకా కేవలం 24 వేల విలువైన కోట్లు విలువైన రూ.2వేల నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వం అప్పు మీద అప్పు చేస్తూనే ఉంది. మంగళవారం వచ్చిందంటే చాలు బాండ్ల వేలంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లలో అప్పులు తీసుకుంటోంది. ఇప్పటికే సర్కార్ దాదాపు 33 వేల 500 కోట్ల రూపాయలు అప్పు రూపంలో తీసుకువచ్చింది. ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి రూ.3 వేల కోట్లు అదనపు అప్పు చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం (10-08-23) శుభవార్త చెప్పింది. UPI లైట్ లావాదేవీల పరిమితిని పెంచాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడంతో పాటు దేశంలో డిజిటల్ చెల్లింపుల పరిధిని మరింతగా పెంచేందుకు గాను..
2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ(Reserve Bank of India) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 88 శాతం రూ.2 వేల నోట్లు(Rs 2,000 notes) తిరిగి బ్యాంకులకు చేరినట్టు వెల్లడించింది. వాటి విలువ రూ.3.14 లక్షల కోట్లుగా తెలిపింది.
ఆర్థిక ఇబ్బందులతో వైసీపీ సర్కారు సతమతమవుతోంది. వైసీపీ ప్రభుత్వం మరోసారి అప్పు బాట పట్టింది. మరో రూ.1000 కోట్ల అప్పు కోసం ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. 9 ఏళ్లకు రూ.500 కోట్లు, 17 ఏళ్లకు మరో రూ.500 కోట్ల రుణం తీసుకునేందుకు జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద వెయ్యి కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం వేయనుంది.
విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త. చెల్లింపుల ఎంపిక విస్తరణలో భాగంగా రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీకి భారతీయ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో మోసాలు(Frauds) పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య 13,530కి చేరుకుందని రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదికలో పేర్కొంది.
ఏపీ సర్కార్ అప్పులను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేసిన సర్కార్ తాజాగా మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంది.
దేశంలో రెండువేల రూపాయల నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్తగా 75 రూపాయల నాణెం విడుదల చేయనున్నారు....