Home » Reserve Bank of India
నోట్ల మార్పిడి గడువు ముగిశాఖ ప్రజల దగ్గర ఉన్న రూ. 2వేల నోట్ల పరిస్థితి ఏంటని సందేహాలు వ్యక్తమవతున్నాయి. సెప్టెంబర్ 30 తర్వాత బ్యాంకుల్లో రూ. 2వేల నోట్లను అంగీకరించకపోవచ్చని, నోట్లను మార్చుకునేందుకు సెంట్రల్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవలసి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ సర్కార్ అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపుతోంది.
పిల్లల చదువులని(Children's educations), పెళ్ళిళ్ళకు అక్కరకొస్తాయని(For marriage purpose) ముందు జాగ్రత్తగా ఇలా డిపాజిట్లు వేస్తుంటారు. కానీ అలా డిపాజిట్లు వేసి
రెపో రేటును 0.25 శాతం పెంచుతున్నట్లు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2022 డిసెంబర్ 7న 6.25% గా ఉన్న రెపో రేటును 6.50% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల బ్యాంకు రుణాలపై వడ్డీ రేటు..
పది రూపాయల నాణాలు చెల్లవంటూ చాలా కాలంగా వదంతులు వినిపిస్తున్నాయి.. వ్యాపారులు, వినియోగదారులు 10 రూపాయల కాయిన్ (10 rupee coins) తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.. దీంతో పది రూపాయల నాణాలు మార్కెట్లో కనిపించడం లేదు.. నిజంగానే పది రూపాయల నాణాలు చెల్లవా?
ఈ మార్గదర్శకాల ప్రకారం కరెన్సీ విషయంలో కొత్త నిబంధన తీసుకొచ్చింది..
ఇటీవలి కాలంలో రూ.2000 నోటు చలామణి తగ్గింది. ఏటీఎమ్ నుంచి ఎంత పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసినా వాటిల్లో రూ.2000 నోట్లు ఉండడం లేదు. దీంతో ప్రజల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.
పదివేల రూపాయల నోటు విషయంలో భారత ప్రభుత్వం డిమానిటైజేషన్ ప్రవేశపెట్టింది.