Home » TG Govt
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టు ల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడానికి హైకోర్టు ఆసక్తి చూపకుండా విచారణను వాయిదా వేసింది.
వైద్య ఆరోగ్యశాఖలో గురువారం బదిలీల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు ఉన్నచోటనే కొనసాగేందుకు కొత్త మోసానికి తెరలేపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలుదాటుతోంది. అయితే ఇంకా పూర్తిస్థాయిలో మంత్రివర్గం కొలువుదీరలేదు. కేవలం రేవంత్తో పాటు 11మంది మంత్రులతో కేబినెట్ కూర్పు చేశారు.
వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ను దేశం అనుసరించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని చెప్పారు. తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని అన్నారు.
ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఈనెల 20 వ తేదీన వెళ్లనున్నారు. అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో భేటీ కానున్నారు. మేడిగడ్డ, అన్నారం , సుందిళ్ల బ్యారేజ్లపై ఎన్టఎస్ఏతో ఉత్తమ్ చర్చించనున్నారు.
రుణమాఫీకి రేషన్కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) క్లారిటీ ఇచ్చారు. పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తామని స్పష్టం చేశారు. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్కార్డు నిబంధన పెట్టామని చెప్పారు.
డ్రగ్స్ నియంత్రణపైముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ నియంత్రణ పైన పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బ్యాంకుల్లో బంగారం కుదవ పెట్టి క్రాప్లోన్ తీసుకున్న వారికి పాస్ బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) లక్ష రూపాయల రుణమాఫీని ఎల్లుండి నుంచి చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో మారుమూలన ఉన్న ఉల్లేపల్లి భూక్యా తండాకు చెందిన గిరిజన యువకుడు, మౌంటేనీర్ భూక్యా యశ్వంత్ (Mountaineer Bhukya Yashwant) 6,250 మీటర్ల ఎత్తయిన మౌంట్ క్యాంగ్ యాట్సీ-2 అధిరోహించి భారత త్రివర్ణ పతాకాన్నిశిఖరంపై నిలబెట్టారు.