• Home » Tirumala Tirupathi

Tirumala Tirupathi

Tirumala Brahmotsavam: తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి..

Tirumala Brahmotsavam: తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి..

Tirumala Brahmotsavam 2024: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభం ఇనుప కొక్కెం ఇరిగిపోయింది. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పఠాన్ని ఎగురవేస్తారు అర్చకులు.

YS Sharmila: అధికారం వచ్చిన తర్వాత  పవన్ కళ్యాణ్ వేషం, భాష మారిపోయాయి.. షర్మిల విసుర్లు

YS Sharmila: అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వేషం, భాష మారిపోయాయి.. షర్మిల విసుర్లు

అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఒక మతానికే ప్రతినిధిగా పవన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ వేషం వేసుకుని హిందూ మతం గురించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చర్యల వల్ల ఇతర మతాలను ఆచరించే వారిలో అభద్రతా భావం ఏర్పడదా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారని షర్మిల విమర్శలు చేశారు.

CM Chandrababu : నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు

CM Chandrababu : నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు

తిరుమలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(శుక్రవారం) రానున్నారు. తిరుమలకు చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికీ సీఎం చంద్రబాబునాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

 CM Chandrababu:  తిరుమల సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పు

CM Chandrababu: తిరుమల సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పు

తిరుమలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(శుక్రవారం) రానున్నారు. అయితే సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులుచోటుచేసుకున్నాయి. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకే తిరుమలకు చంద్రబాబు. వస్తారు. 5.30 నుంచి 7.30 గంటల వరకు పద్మావతి అతిథి గృహంలోనే చంద్రబాబు ఉండనున్నారు.

Pawan Kalyan: కమిట్‌మెంట్‌కు కేరాఫ్ పవన్ కళ్యాణ్‌‌.. తీవ్ర జ్వరంతో బాధపడుతూ..

Pawan Kalyan: కమిట్‌మెంట్‌కు కేరాఫ్ పవన్ కళ్యాణ్‌‌.. తీవ్ర జ్వరంతో బాధపడుతూ..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. గురువారం తిరుపతి వారాహి సభ నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ముందుగా ప్రకటించడంతో వారాహి సభలో పాల్గొని ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ సభను నిర్వహించారు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఉండాలని..

Purandeswari: తిరుమల లడ్డూపై  సమీక్ష చేసిన తర్వాతే సీఎం చంద్రబాబు మాట్లాడారు

Purandeswari: తిరుమల లడ్డూపై సమీక్ష చేసిన తర్వాతే సీఎం చంద్రబాబు మాట్లాడారు

సమీక్ష చేసిన తర్వాతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన విషయాన్ని ప్రజలకు సీఎం చంద్రబాబు తెలియజెప్పి ఉంటారని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

లడ్డు కల్తీపై సిట్ విచారణ ముమ్మరం

లడ్డు కల్తీపై సిట్ విచారణ ముమ్మరం

తిరుమల వెంకన్న లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్.. తన వేగాన్ని పెంచింది. అందులోభాగంగా టీటీడీకి చెందిన పలువురు ఉన్నతాధికారులతో సిట్ బృందం భేటి అయింది. ఈ సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధించింది.

Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..

Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..

అప్పటికప్పుడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని పించించది. ఫ్యామిలీతో కలిసి వెళ్లితే ఆ కలియుగ దైవం వెంకన్నను దర్శించుకోగలమా? అంటూ పలువురు భక్తులు సందేహం వ్యక్తం చేస్తారు. అలాంటి వారి కోసం టీటీడీ చర్యలు చేపట్టింది.

Gudivada Amarnath: తిరుమల లడ్డూను కూటమి నేతలు  రాజకీయం చేస్తున్నారు

Gudivada Amarnath: తిరుమల లడ్డూను కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారు

తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. లిక్కర్ షాపులు రద్దు చేస్తూ...ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తిరుపతిలో అత్యధికంగా మద్యం షాపులు కేటాయించడాన్ని ఏమనుకోవాలి? అని గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.

YS Jagan: ఆత్మ రక్షణలో వైసీపీ.. అధ్యక్షుడి వ్యాఖ్యలతో అంతా అయోమయం..

YS Jagan: ఆత్మ రక్షణలో వైసీపీ.. అధ్యక్షుడి వ్యాఖ్యలతో అంతా అయోమయం..

జగన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారనే చర్చ జరుగుతోంది. అసలు తమ పార్టీ అధ్యక్షులు ఏం మాట్లాడారో తమకే అర్థం కాలేదని, ఇప్పటికే లడ్డూ వివాదంతో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తమకు జగన్ వ్యాఖ్యలు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి