• Home » Vikas Raj

Vikas Raj

Loksabha Polls: సాయంత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు: వికాస్ రాజ్

Loksabha Polls: సాయంత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు: వికాస్ రాజ్

లోక్ సభ ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు గంటల నుంచి ప్రచారం చేయొద్దని తేల్చి చెప్పారు.

TG ELECTIONS: ఓటర్లకు అవగాహన పెంచేలా ఎన్నికల సంఘం చర్యలు

TG ELECTIONS: ఓటర్లకు అవగాహన పెంచేలా ఎన్నికల సంఘం చర్యలు

నగరంలోని ఎంజీబీఎస్‌ బస్టాండ్‌లో ఓటర్లకు అవగాహన పెంచేలా ఎన్నికల సంఘం (Election Commission) ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసింది. ఫొటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

TG Elections: నామినేషన్ వేసే ముందు అభ్యర్థులు ఇవి పాటించాల్సిందే: సీఈఓ వికాస్‌రాజ్

TG Elections: నామినేషన్ వేసే ముందు అభ్యర్థులు ఇవి పాటించాల్సిందే: సీఈఓ వికాస్‌రాజ్

లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెట్ ఉప ఎన్నిక నామినేషన్లపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక సూచనలు చేసింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్(CEO Vikasraj) మీడియాకు పలు కీలక విషయాలను వెల్లడించారు. నేడు(గురువారం) నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయని.. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని తెలిపారు. నామినేషన్ ఫామ్, అఫిడవిట్‌‌‌లో అన్ని వివరాలను పూర్తి చేయాలని సూచించారు.

Loksabha Polls: అర్బన్ పోలింగ్ పెంచడంపై తెలంగాణ సీఈవో ఫోకస్

Loksabha Polls: అర్బన్ పోలింగ్ పెంచడంపై తెలంగాణ సీఈవో ఫోకస్

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సీఈవో వికాస్ రాజ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మే 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నామని వికాస్ రాజ్ వివరించారు. ఇప్పుడు అలా జరగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు.

Telangana: లోక్‌సభ ఎన్నికలు.. ఓటింగ్ శాతం పెంపునకు ఈసీ కీలక నిర్ణయం..

Telangana: లోక్‌సభ ఎన్నికలు.. ఓటింగ్ శాతం పెంపునకు ఈసీ కీలక నిర్ణయం..

తెలంగాణలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ( Lok Sabha Elections ) ఓటింగ్ శాతం పెంచేందుకు ఎలక్షన్ కమిషనర్ పలు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పెట్రోలియం సంస్థలు, రైల్వేతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

TG News: పార్లమెంట్ ఎన్నికలపై సీఈఓ వికాస్‌రాజ్ కీలక సూచనలు

TG News: పార్లమెంట్ ఎన్నికలపై సీఈఓ వికాస్‌రాజ్ కీలక సూచనలు

పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై సీఈఓ వికాస్‌రాజ్(CEO Vikasraj) కీలక సూచనలు జారీ చేశారు. సోమవారం నాడు తెలంగాణ బీఆర్కే భవన్‌లో సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ... 3కోట్ల 30లక్షల మంది ఓటర్లు ఉంటే....8 లక్షల మంది కొత్త యువ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ సారి 85 ఏళ్ల పైబడిన వాళ్లకు హోం ఓటింగ్ అవకాశం కల్పించినట్లు చెప్పారు.

New Government: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు.. గెజిట్ నోటిఫికేషన్ జారీ

New Government: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు.. గెజిట్ నోటిఫికేషన్ జారీ

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

T.Congress: సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

T.Congress: సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

Telangana: తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌‌తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు నిధులు దారి మళ్లిస్తున్నారని సీఈవోకు నేతలు ఫిర్యాదు చేశారు.

TS News: నేడు సీఈవో వికాస్‌రాజ్‌ను కలవనున్న టీ.కాంగ్రెస్

TS News: నేడు సీఈవో వికాస్‌రాజ్‌ను కలవనున్న టీ.కాంగ్రెస్

Telangana: తెలంగాణ చీఫ్ ఎలక్షన్ అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈరోజు (శనివారం) కలువనున్నారు.

CEO Vikasraj : తెలంగాణలో రీ పోలింగ్‌కు అవకాశం లేదు

CEO Vikasraj : తెలంగాణలో రీ పోలింగ్‌కు అవకాశం లేదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో 70.74 శాతం పోలింగ్‌ ( Polling ) అయిందని సీఈఓ వికాస్‌రాజ్‌ ( CEO Vikasraj ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఈసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. గతం కంటే 3 శాతం పోలింగ్‌ తగ్గిందని చెప్పారు. 2018లో 73.37 పోలింగ్‌ శాతం నమోదయిందని చెప్పారు. 2018 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం తగ్గిందని సీఈఓ వికాస్‌రాజ్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి