• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

Marigold Farming: తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడి.. బత్తి సాగు లాభాలివే..

Marigold Farming: తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడి.. బత్తి సాగు లాభాలివే..

సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వ్యవసాయ అధికారుల సూచనలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అందిచే పంటను వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు కేమ పొచ్చన్న. వడ్డాడికి చెందిన రైతు తనకున్న మూడెకరాల భూమిలో ఎకరంలో బంతిపూల పంటను సాగు చేసేం దుకు ముందుకొచ్చారు.

పత్తి కొనుగోళ్లకు సమాయత్తం

పత్తి కొనుగోళ్లకు సమాయత్తం

వానాకాలం సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. సీసీఐ ద్వారా జిల్లాలో ఈ సీజన్‌లో మొత్తం 11 సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.

కలెక్టరేట్‌ ఎదుట పంచాయతీ కార్మికుల ధర్నా

కలెక్టరేట్‌ ఎదుట పంచాయతీ కార్మికుల ధర్నా

గ్రామపంచాయతీ కార్మి కుల సమస్యలను పరిష్కరించి సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నస్పూర్‌లోని కలెక్టరేట్‌ ఎదుట గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మి కులు బుధవారం ధర్నా నిర్వహించారు.

జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఆర్థిక లబ్ధి

జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఆర్థిక లబ్ధి

ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు పేర్కొన్నారు.

మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

జిల్లాలోని హాజీపూర్‌ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్యకళాశాల భవన నిర్మాణ పనులు మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు.

బాలికల అభ్యున్నతికి..

బాలికల అభ్యున్నతికి..

మహిళలను అన్నిరంగాల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆర్థికంగా చేయూతనందించేందుకు మహిళా సంఘాల మాదిరిగా కిశోర బాలికలకు పొదుపు సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

అటవీ శాఖలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి

అటవీ శాఖలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి

కెరమెరి అటవీ రేంజ్‌ పరిధిలో ఆదివాసు లకు, బడుగు, బలహీనవర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదివా సీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

వేతనాలు వెంటనే విడుదల చేయాలి

వేతనాలు వెంటనే విడుదల చేయాలి

మూడు నెలలు నుంచి వేతనాలు రాక అనేక ఇబ్బం దులు పడుతున్నామని వెం టనే వేతనాలు విడుదల చే యాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు ఎం పీడీవో కార్యాలయంలో మం గళవారం వినతిపత్రం అంద జేశారు.

నల్లబ్యాడ్జీలతో వైద్యుల నిరసన

నల్లబ్యాడ్జీలతో వైద్యుల నిరసన

మహబూ బాబాద్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్‌ తెలంగాణ టీచింగ్‌ ప్రభుత్వ డాక్టర్స్‌ అసోసియేష న్‌ ఆధ్వర్యంలో జీజీహెచ్‌ ఆసుపత్రి వద్ద మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరిం చి నిరసన తెలిపారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ప్రజాసంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రపంచ దేశాలకు తెలంగాణ కీర్తికిరీటమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి