• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే యూరియా కొరత

ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే యూరియా కొరత

యూరియా కొరత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆరోపించారు. సోమవారం పీఏసీఎస్‌ కార్యాలయంలో రైతుల పక్షాన నిరసన చేపట్టారు.

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు అందించే దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే  చర్యలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాయలంలో ఏర్పాటు చేసిన నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మద్యం టెండర్లకు వేళాయె..

మద్యం టెండర్లకు వేళాయె..

2025-27 కొత్త మద్యం పాలసీని.. అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఏ-4 లిక్కర్‌ షాపుల జారీకి ప్రభుత్వం ప్రత్యేకంగా గెజిట్‌ విడుదల చేసింది.

రైతులను ఆదుకుంటాం

రైతులను ఆదుకుంటాం

ప్రాణహిత నదికి వచ్చిన వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు.

పోడు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి

పోడు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి

పోడు సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన జారీ చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. గురువారం సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు చేస్తున్న నిరవధిక నిరహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికి మాట్లాడారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి

మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి

చెన్నూరు/జైపూర్‌ ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : గణేష్‌ మండపాల నిర్వహకులు నియమ నిబంధనలు పాటించాలని జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు. చెన్నూర్‌ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన గణేష్‌ ఉత్సవ కమిటీ సమావేశంలో, జైపూర్‌ ఏసీపీ కా ర్యాలయంలో పీస్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

గ్రీవెన్స్‌తో విద్యుత్‌ సమస్యలకు సత్వర పరిష్కారం

గ్రీవెన్స్‌తో విద్యుత్‌ సమస్యలకు సత్వర పరిష్కారం

నెన్నెల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారుల సమస్యలు తెలుసుకొని సత్వరం పరిష్కరించేందుకే గ్రీవెన్స్‌లు నిర్వహిస్తున్నామని ఎన్‌పీడీసీఎల్‌ నిజామాబాద్‌ విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్‌-2) టెక్నికల్‌, ఫైనాన్స్‌ మెంబర్లు సలంద్ర రామకృష్ణ, లకావత్‌ కిషన్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో విద్యుత్‌ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు.

గోదావరి తీరం వద్ద బందోబస్తు నిర్వహించాలి

గోదావరి తీరం వద్ద బందోబస్తు నిర్వహించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపఽథ్యంలో గోదావరి నది తీరం వైపు ఎవరు వెళ్లకుండా బందోబస్తు నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని అదనపు కలెక్టర్‌ చంద్రయ్యతో కలిసి పరిశీలించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి