• Home » Telangana » Karimnagar

కరీంనగర్

నిండుకుండలా ఎల్‌ఎండీ

నిండుకుండలా ఎల్‌ఎండీ

కరీంనగర్‌ సమీపంలో 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) ఉంది. అది ప్రస్తుతం పూర్తి స్థాయి సామర్థ్యంతో నీటితో కళకళలాడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నగర ప్రజలకు తాగునీరు పుష్కలంగా సరఫరా కావాలి.

సహకార సంఘాల పెంపునకు కసరత్తు

సహకార సంఘాల పెంపునకు కసరత్తు

కొత్త మండలాలు, డీసీసీబీల ప్రకారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్‌వ్యవస్థీకరణకు సర్కారు కసరత్తు చేస్తోంది. జిల్లాలో 12 కొత్త సొసైటీలను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.

ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను సాధించాలి

ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను సాధించాలి

ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను పూర్తిచేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్‌ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు.

రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కృషి

రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కృషి

రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేందుకే జీ రామ్‌ జీ బిల్లు

ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేందుకే జీ రామ్‌ జీ బిల్లు

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే పార్లమెంట్‌లో జీ రామ్‌ జీ బిల్లు ప్రవేశపెట్టిందని సీపీ ఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ అన్నారు.

ఓటరు ‘కిక్కు’ అదిరింది..

ఓటరు ‘కిక్కు’ అదిరింది..

పంచాయతీ ఎన్నికల ఊపుతో పల్లెలు గమ్మత్తుగా ఊగిపోయాయి. షెడ్యూల్‌ వచ్చి మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మందు, విందు దావతులతో జోష్‌గా పల్లెలు మునిగిపోయాయి. ఎన్నికలు ముగిసిన గెలిచిన ఉత్సాహంలో కొందరు, ఓడిన బాధలో మరికొందరు ఎక్సైజ్‌ శాఖ ఆదాయాన్ని పెంచుతున్నారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

రోడ్డు భద్రత ప్రజలందరి సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు.

పంచాయతీల్లో బీసీలదే ఆధిపత్యం!

పంచాయతీల్లో బీసీలదే ఆధిపత్యం!

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. అత్యధిక బీసీలు గెలిచిన జిల్లాల్లో పెద్దపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 2019లో జరిగిన ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 21 స్థానాలను అదనంగా దక్కించుకున్నారు.

పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి

పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి

రామగుండం పాత మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో అసంపూర్తిగా వదిలేసిన పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ డిమాండ్‌ చేశారు.

చెక్‌డ్యాంలపై సమగ్ర విచారణ జరపాలి

చెక్‌డ్యాంలపై సమగ్ర విచారణ జరపాలి

జిల్లాలోని మానేరు నదిపై గత ప్రభుత్వ హయాంలో డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించిన చెక్‌డ్యాంలు కూలిపోవడంపై సమగ్ర విచారణ జరపాలని టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ సభ్యులు శశిభూషణ్‌ కాచె, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్‌, కలెక్టర్‌ను కోరారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి