• Home » Telangana » Karimnagar

కరీంనగర్

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కార్యాలయం   ఇక్కడే ఉండాలి

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కార్యాలయం ఇక్కడే ఉండాలి

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) కేంద్ర కార్యాలయాన్ని నోయిడా నుంచి రామగుండానికి తరలించాలనే ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే ఫెర్టిలైజర్స్‌ స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఈటెల రాజేందర్‌, కాంగ్రెస్‌ ఎంపీ బలరాంనాయక్‌, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రామగుండం శాసన సభ్యుడు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయినా కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ నుంచి సరైన స్పందన రావడం లేదు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో వరుస సాంకేతిక అవరోధాలతో ప్లాంట్‌ షట్‌ డౌన్‌ అవుతుంది.

Etala Rajender: అన్ని విషయాలు బయటపెడతా.. ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

Etala Rajender: అన్ని విషయాలు బయటపెడతా.. ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చెబుతానని పేర్కొన్నారు.

మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన

మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన

జిల్లాలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న శుక్రవారం సభ కార్యక్రమాలతో మహిళలకు తమ ఆరోగ్యం, పిల్లల పోషణపై అవగాహన వస్తోందని కలెక్టర్‌ పమేలాసత్పతి అన్నారు. శుక్రవారం స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలోని అంగనవాడీ కేంద్ర పరిధిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్‌ హాజరయ్యారు.

ముగిసిన ప్రచారం

ముగిసిన ప్రచారం

జిల్లాలోని మలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది. జిల్లా వ్యాప్తంగా 144 సర్పంచ్‌, 1,276 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

  సత్తా చాటిన బీసీలు

సత్తా చాటిన బీసీలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరకపోయినా, జిల్లాలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వు చేసిన స్థానాలు పోనూ జనరల్‌స్థానాల్లో 82.60శాతం మంది అభ్యర్థులు బీసీవర్గాలకు చెందిన వాళ్లే గెలుపొందారు.

సమయం లేదు మిత్రమా..!

సమయం లేదు మిత్రమా..!

పల్లె పోరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రసవత్తరంగా సాగుతోంది. సమయం లేదు మిత్రమా.. అంటూ బరిలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరులను పరుగులు పెట్టిస్తున్నారు. తొలి పంచాయతీ ఎన్నికల్లో తొలి అంకం ముగిసింది. ఐదు మండలాల్లో 79.57 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని తొలి విడతలో వేములవాడ, వేములవాడ రూరల్‌, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట ఐదు మండలాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు.

మూతపడుతున్న పరిశ్రమలు తెరిపించాలి

మూతపడుతున్న పరిశ్రమలు తెరిపించాలి

టెక్స్‌ టైల్‌ పార్కులో మూత పడుతున్న పరిశ్రమలను తెరిపించాలని తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్‌ డిమాండ్‌ చేశారు.

క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి..

క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి..

గెలుపు శాశ్వతం కాదు... ఓటమి ముగింపు కాదని , క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని తెలంగాణ వాలీబాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల రమేష్‌బాబు అన్నారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

జిల్లాలో రోడ్డు ప్రమా దాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

 Peddapalli:  సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి

Peddapalli: సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి

కాల్వశ్రీరాంపూర్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆయా గ్రామపంచాయతీల్లో గెలు పొందిన సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి