• Home » Telangana » Karimnagar

కరీంనగర్

Peddapalli:  ప్రభుత్వాసుపత్రి సేవలను వినియోగించుకోవాలి

Peddapalli: ప్రభుత్వాసుపత్రి సేవలను వినియోగించుకోవాలి

సుల్తానాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు.

Peddapalli:  వణికిస్తున్న చలి..

Peddapalli: వణికిస్తున్న చలి..

కళ్యాణ్‌నగర్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చలి వణికిస్తోంది.

karimnagar :  తొలివిడత కాంగ్రెస్‌దే

karimnagar : తొలివిడత కాంగ్రెస్‌దే

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శించింది.

Raajanna siricilla :  పల్లె ఓటెత్తింది...

Raajanna siricilla : పల్లె ఓటెత్తింది...

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది.

jagityaala :  తొలి విడత పోలింగ్‌ ప్రశాంతం

jagityaala : తొలి విడత పోలింగ్‌ ప్రశాంతం

జగిత్యాల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది.

peddapally :  తొలి విడత ప్రశాంతం

peddapally : తొలి విడత ప్రశాంతం

(ఆంరఽధజ్యోతి, పెద్దపల్లి) జిల్లాలో జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల పోలింగ్‌ సాఫీగా జరిగింది.

కొనసాగుతున్న వాలీబాల్‌ శిక్షణ శిబిరం

కొనసాగుతున్న వాలీబాల్‌ శిక్షణ శిబిరం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం మినీ స్టేడియంలో జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర జూనియర్స్‌ వాలీ బాల్‌ బాలబాలికల జట్ల శిక్షణ శిబిరం కొనసాగుతోంది.

అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, కాంగ్రెస్‌పార్టీ బలపర్చిన అభ్యర్థులను గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలిపించాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

ప్రశాంత వాతావరణంలో మొదటి విడత ఎన్నికలు

ప్రశాంత వాతావరణంలో మొదటి విడత ఎన్నికలు

జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా ఎస్పీ మహేష్‌ బి. గితే తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

తొలివిడుల స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వేములవాడ మండలంలోని చీర్ల వంచ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాన్ని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ గురువారం పరిశీలించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి